Category జిల్లా వార్తలు

వీర‌మ‌ర‌ణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా…

వీర‌మ‌ర‌ణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

Spread the love

Spread the loveరాజంపేట (పబ్లిక్ టుడే) పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా సత్కరించి బాధ్యతలు…

A Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI)

Spread the love

Spread the loveA Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI) A Call to Support Our Indian Army, Operation Sindhoor, and Leadership of our Respected P.M MODIJI. Dr.Shiva Subrahmanyam (SHIVAJI) Dear Fellow Indians, In these challenging times,…

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు (నవ్యంధ్రన్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు ( నవ్యాంధ్ర న్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో…

శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the love

Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (పబ్లిక్ టుడే) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం…