Category జిల్లా వార్తలు

అర్బన్ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి బదిలీ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అర్బన్ ఎస్ఐ గా పనిచేస్తున్న వి.లక్ష్మి ప్రసాద్ రెడ్డి రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ప్రసాద్ రెడ్డి స్థానంలో వీఅర్ లో ఉన్న రాందాస్ బాధ్యతలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు

పోలిచెరువులో దూకి రామ్ నగర్ వివాహిత ఆత్మ హత్య

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణశివార్లలోని రాంనగర్ కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయిమద్యానికి బానిసైన భర్త భార్య నరసమ్మతో గొడవపడిఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది పోస్ట్ మార్టం…

రెస్టారెంట్ లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారుఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ “స్పైసీ ఆఫ్ ఆంధ్ర”, “నాయుడు కుండ బిర్యాని”, “ఆంధ్ర స్పైసీ” రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల నాణ్యత, హైజీన్, వంటగదుల పరిశుభ్రత తదితర అంశాల పై పూర్తి…

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

Spread the love

Spread the loveకడప జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.…

15న వాహనాల వేలం పాట

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాలకు సంబందించిన వివిధ కేసుల్లలో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 15వ తేదీన 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోకు గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ హిమబిందు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే…

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు.. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు..

వైభవంగా ఊంజల్ సేవ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు.ఈ ఊoజల్ సేవను తిరుమల దేవస్థాన వేద పండితులు స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదిర్చి ఊయలలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా అన్నమయ్య…

కమనీయం ..లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.

Spread the love

Spread the loveపట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య కుమారుడు ప్రదీప్ దంపతులు రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భువనగిరి లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం లక్ష్మీ సమేత నరసింహస్వామి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్ఛరణాలు మంగళ…

అక్రమ వసూలు పాల్పడుతున్న సోషల్ మీడియా నిరహుకులపై కేసు నమోదు

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) పట్టణంలోని ఆటవీశాఖ కార్యాలయంలో సోమవారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకుల పై అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు…

ఘనంగా పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 617 వ జయంతి వేడుకలు

Spread the love

Spread the loveకడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )మండలపరిధిలోని తాళ్లపాకలో వెలసియున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి 617 వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షులు…