Category జిల్లా వార్తలు

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (పబ్లిక్ టుడే) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా…

తాడేపల్లిలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోల శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ రెడ్డిలు

Spread the love

Spread the love

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్

Spread the love

Spread the loveవిజయవాడ ( నవ్యంధ్రన్యూస్ ) తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు, సనిశెట్టి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మునిసిపల్ పరిధిలోని సమస్యలను వివరించారు

టీడీపీ మాజీ ఎంపీ సుగవాసి పార్థివ దేహానికి రాష్ట్రమంత్రితో కలిసి ఘన నివాళులు అర్పించిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Spread the love

Spread the loveరాయచోటి(నవ్యంధ్రన్యూస్) తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి.వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ద్విచక్ర వాహనం కారు డి ఒకరు మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్రన్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో ఊటుకూరు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస రాజు అక్కడికక్కడే మృతి చెందారు

గుండె పోటుతో రాజంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Spread the love

Spread the loveరాజంపేట (నవ్యంధ్రన్యూస్) డిపో డ్రైవర్ ఈ.ఆర్.చంద్ర (43) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో గుండెపోటుతో మృతి చెందాడు. రాజంపేట నుంచి రాయచోటి చేరుకున్న ఆర్టిసి బస్సును బస్టాండ్ పాయింట్ లో పెట్టి టిఫిన్ తిన్న అనంతరం నీళ్లు పట్టుకోవడానికి రాయచోటిలోని ఆర్టీసీ బస్టాండ్ లోని సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లిన డ్రైవర్ చంద్ర…

సుగవాసి పాలకొండ రాయుడు మృతి తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Spread the love

Spread the love

వైభవంగా రథోత్సవం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర) మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని…

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

Spread the love

Spread the loveMLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు. నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…