Category భక్తి న్యూస్

శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ?

Spread the love

Spread the loveపండుగ విశిష్టత ఏంటి ? విధానం ఏంటి ? అన్నమయ్య జిల్లా ఆగస్టు 15 (నవ్యంధ్ర న్యూస్ ) కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. స్మార్తులు…

తిరుమల శ్రీవారి *లడ్డూ చరిత్ర:

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జులై 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) లడ్డు తయారీ విధానం లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన…

ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…

డయ‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు.

Spread the love

Spread the loveతిరుమ‌ల‌, ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు.…

కృష్ణ గీత

Spread the love

Spread the loveభగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం 1. భగవద్గీతను లిఖించినదెవరు?=విఘ్నేశ్వరుడు.2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?= భీష్మ పర్వము.3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?=మార్గశిర మాసము.4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?=హేమంత ఋతువు.5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?= వసంత ఋతువు.6. భగవద్గీత ఎవరు ఎవరికి…

జూన్ 3 నుంచి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం

Spread the love

Spread the loveఅయోధ్య ( నవ్యాంధ్ర న్యూస్ ) అయోధ్య రామమందిరం నిర్మాణం జూన్ 5 నాటికి ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో రామర్బార్ ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న జరిగే…

శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

Spread the love

Spread the loveరంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా…

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం క్యూ కడుతున్న రోగులు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveభారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ…

( నవ్యాంధ్ర న్యూస్) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న రాజంపేట శాసనసభ్యులు, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి

Spread the love

Spread the love

వైభవంగా ముగిసిన శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Spread the love

Spread the loveతిరుచానూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల…