Category జిల్లా వార్తలు

జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ రాయితీని పునరుద్దించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులకు వినతి పత్రం అందజేసిన అన్నమయ్య (రిజిస్టర్) అధ్యక్షులు కొండూరు రఘురామ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్యమందిరంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుఅన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండూరురఘురామరాజు జర్నలిస్ట్ లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ…

ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

Spread the loveపాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్…

Spread the love

Spread the loveకాణిపాకం ట్రస్ట్ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నీయుమితులైన శ్రీమతి దేవరకొండ సంధ్యరాణి కాణిపాక దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి దేవరకొండ సంధ్యారాణి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ప్రాంతానికి చెందిన…

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

Spread the love

Spread the loveపోలాను ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపిన వాల్మీకులు అన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్ స్టాండ్ చిట్వేల్ రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాంనగర్ రమేష్ నేతృత్వంలో…

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన ఏఎస్పి రామనాద్ హెగ్డే

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను రాజంపేట ఎఎస్పి రామనాధ్ హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు

అమెరికా పర్యటనలో వర్జీనియా రాష్ట్రానికి విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మాజీ ఛైర్మన్ చాణిక్య,విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ను రాజంపేటకు చెందిన మాజీ విద్యార్థి నాయకులు అభిషేక్ పెనిగలపాటి మర్యాదపూర్వకంగా కలిశారు.

Spread the love

Spread the love ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ అమెరికా పర్యటనకు ప్రధాన ఉద్దేశ్యంగా విద్య, పరిశోధన సాంకేతిక రంగాలలో ఆధునిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని భారతదేశంలో అమలు చేయడం ద్వారా దేశ విద్యా ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలిపారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృష్టి, సాంకేతిక ఆవిష్కరణల పట్ల ఆసక్తి…

కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో పాల్గొన్న రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్,) రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో గురువారం విజయదశమి సందర్భంగా వేడుకగా నిర్వహించిన న్యాయవాదుల సంఘ మాజీ బార్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు మనవరాలు దర్వి మీనాక్షి నామకరణోత్సవంలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని…

భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్న మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్, సినీ దర్శకుడు శివమణి రెడ్డి

Spread the love

Spread the love అమరావతి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్ మాధవ్ సమక్షంలో విజయదశమి సందర్భంగా గురువారం మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ,సినీ దర్శకుడు శివమణి రెడ్డిలు భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నారు ఈ సందర్బంగా మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ…

జిల్లా కలెక్టర్,ఎస్పిలను కలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 27 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ లను జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు,కౌన్స్ లర్లు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 26 ( నవ్యాంధ్ర న్యూస్ ) దసరా దేవి శరన్నవరాత్రో త్సవాలను పురస్కరించుకొనిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,అమ్మవారినిశుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు,పోలా రమణ రెడ్డి,చొప్ప యల్లారెడ్డి నవీన్ లు దర్శించుకుని పూజలు నిర్వహింఛారుఈ సందర్బంగా అలయ అర్చకులు,ఆలయఅధ్యక్షులు పూర్ణకుంభంతో ఆహ్వానం…