మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మొహన్ రెడ్డిని కలసిన రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love తాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,ఎంపీ మేడా రఘునాథరెడ్డి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు.అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ…









