Category జిల్లా వార్తలు

ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే బాగోతం

Spread the love

Spread the loveఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే ద్వారా నగదు చెల్లింపులు నిషేధం అన్నమయ్య జిల్లా ఆగస్టు 08 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ యాజమాన్యం పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఇటీవల ఫోన్ పే లావాదేవీలు లేకపోవడంతో వినియోగదారులు అనేక…

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ భావన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ డివిజన్ నూతన సబ్ కలెక్టర్ గా నియమింపబడిన హెచ్ ఎస్ భావన, బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్…

ఎకశిల నగర కోదండరామ స్వామివారిని దర్శించుకున్న చమర్తి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఎకశిల నగరం ఒంటిమిట్టలో వెలసియున్న కోదండరామస్వామి ఆలయంలోని సీత రామ లక్ష్మణ స్వాముల వారిని రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు,మండల తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిలు దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించి స్వామివారి…

ఏడు రోజులలో చోరీ కేసును చేదించిన పోలీసులు

Spread the love

Spread the love9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా జులై 22 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఓబుళవారిపల్లి మండలపరిధిలోని సి కమ్మపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ ఇంట్లో జులై 14వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఎడు రోజులలో ఛేదించారు.ఈ…

పోలి చెరువు కట్టపై అదుపుతప్పి ఆటో బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు, ప్రయాణికులకు-స్వల్ప గాయాలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) రాజంపేట పట్టణ శివార్లలోని పోలి చెరువు కట్టపై ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్టా కొట్టిన ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ…

మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై దాడిని ఖండించిన పాత్రికేయులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ హైదరాబాదులోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై, బిఆర్ఎస్ నేతలు చొరబడి…

2024 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం బుధవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు

Spread the love

Spread the love

స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the love

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…

ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…