జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద వంటా వార్పు నిర్వహించిన జేఎసి నాయకులు, కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ). జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, న్యాయమూర్తుల, భారతీయ విద్యానికేతన్, శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల అధినేత, లయన్స్ క్లబ్ లైన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన…









