navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

చమర్తికి అన్నమయ్య ప్రెస్ క్లబ్ సభ్యుల చే ఘన సత్కారం

Spread the love

Spread the loveTDP నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ గా చమతి జగన్ మోహన్ రాజును గురువారం నిర్వహించిన మినీ మహానాడులో అబ్జర్వర్ దుర్గాప్రసాద్ ప్రకటించిన సందర్భంగా చమర్తి. జగన్ మోహన్ రాజును…

మిని మహానాడు విజయవంతం

Spread the love

Spread the loveమహానాడు లో రాజంపేట సత్తా చాటుదాం కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటాం కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు టిడిపి నీ బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు కార్యకర్తల జోలికి వస్తె వైసీపీ నాయకుల ఏం గతి పడుతుందో నిరూపించాం కలిసి కట్టుగా పనిచేద్దాం తెలుగు తమ్ముళ్ళ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండడంనా…

ఆంధ్రప్రదేశ్ లో దసరా నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడి

Spread the love

Spread the loveఅమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలన్నారు. గత…

జూన్ 3 నుంచి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం

Spread the love

Spread the loveఅయోధ్య ( నవ్యాంధ్ర న్యూస్ ) అయోధ్య రామమందిరం నిర్మాణం జూన్ 5 నాటికి ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో రామర్బార్ ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న జరిగే…

రాష్టంలో మొబైల్ రేషన్ వ్యాన్లు రద్దు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveజూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలని ప్రజలకు తెలిపిన ప్రభుత్వం….

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంచలన నిర్ణయం

Spread the love

Spread the loveఆసియా కప్‌కు టీమిండియా దూరం ( నవ్యాంధ్ర న్యూస్ ) పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కు తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు…

శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

Spread the love

Spread the loveరంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా…

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం క్యూ కడుతున్న రోగులు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveభారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ…

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపంఅరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 5:06 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.