navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

వైభవంగా రథోత్సవం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా (నవ్యంధ్ర) మండలపరిధిలోని బోయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భద్రావతి భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైభవంగా రథోత్సవం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు మొదటగా భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీర్చి గ్రామ పురవీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామంలోని…

తెలుగు భాషా సదస్సుకు ఆహ్వానం అందుకున్న గంగనపల్లి వెంకటరమణ

Spread the love

Spread the loveరాజంపేట, మే 5 ( నవ్యంధ్ర) తెలుగు భాషకు పట్టాభిషేకం అనే పేరుతో ఈనెల 8వ తేదీ గురువారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో జరిగే భాషా సదస్సుకు రాజంపేటకు చెందిన తెలుగు అధ్యాపకులు, కవి పండితులు గంగనపల్లి వెంకటరమణ ఆహ్వానం అందుకున్నారు. హైదరాబాదుకు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి…

మే 12 నుంచి అన్నమయ్య 617 వ జయంతి ఉత్సవాలు.

Spread the love

Spread the loveరాజంపేట (నవ్యంధ్ర) కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అన్నమాచార్యుల 617 వ జయంతి మహోత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అటు అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామంలో, ఇటు అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు…

వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Spread the love

Spread the loveసులభతరంగా శ్రీవారి సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణకు తెర రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

Spread the love

Spread the loveహైదరాబాద్ – మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్(37) ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, డోర్ ఓపెన్ చేయని పవన్ కుమార్ దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో చనిపోయి కనిపించిన పవన్ కుమార్ పవన్ కుమార్…

శ్రీశైలం ఉబ్బలి బసవన్న కధ..

Spread the love

Spread the loveపూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన శిల్పి వుండేవాడు.ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా…

కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే…

Spread the love

Spread the loveకోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. ‘శివ’ అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు,భవుడు,రుద్రుడు,ఉగ్రుడు,భీముడు,పశుపతి,మహాదేవుడు,ఈశానుడు… అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.…

🙏🌼🌼🌼🙏లక్ష్మీ సరస్వతుల కటాక్షం జీవితంలో అందరికీ చాలా ముఖ్యం. అయితే, చిక్కు ఏమిటంటే, సరస్వతి చెంతన లక్ష్మీ ఉండదు. ఉండమని సరస్వతి కోరదు. లక్ష్మీ కటాక్షం చంచలం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి.

Spread the love

Spread the loveకానీ, సరస్వతి కటాక్షం తద్విరుద్ధం. ఈ తల్లి కటాక్షం అరుదుగా లభిస్తుంది. ఒకసారి ఆదరిస్తే ఇక విడువదు. లభించిన కళ కొనవూపిరి వరుకూ ఉంటుంది. కరుణ రసం లక్ష్మీదేవికి తక్కువ. ఎప్పుడు కాలం వక్రీకరిస్తుందో, తక్షణం వీడి వెళ్ళిపోతుంది. “అయ్యో పాపం” అనే కనికరం ఏ కోశానా ఉండదు. మనం చాలామంది విషయంలో…

శివ లింగానికి మీరు అభిషేకం చేసి ఉండొచ్చు , కానీ ఆత్మ లింగానికి అభిషేకం చేశారా….?

Spread the love

Spread the loveమన రొమ్ము మధ్య భాగంలో మనం స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి అలా పోసేటప్పుడు.. ‘ఓం ఆత్మ లింగాయా నమః’లేదా ‘ఓం నమః శివాయ’ అని మనస్సులో స్మరణ చేయండి అంతే, మనం ఆత్మ లింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది..…

🥀మన దేవాలయ దర్శనంలో దాగి ఉన్న సాంకేతిక🥀

Spread the love

Spread the love1.మూలవిరాట్..!భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది.ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.