navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన తెలుగు,హిందీ ఉపాధ్యాయులుపి.శ్రీనివాసులు,కె. రాజశేఖర్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర వార్త పత్రిక ) రాజంపేట ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో మంగళవారంనిర్వహించినఉపాధ్యాయుల క్రికెట్ జట్టు ఎంపికలలో మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు,హిందీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులు,కె.రాజశేఖర్ లు మండల క్రికెట్ జట్టుకు ఎంపికైన సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు పరిమళ,ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపి…

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజను కలిసిన శ్రీశైల దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజను మంగళవారం20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులులంకా దినకర్ తో కలిసి శ్రీశైలం ధర్మకర్తల మండలి పోతుగుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట మండలపరిధిలోని ఎకిరిపల్లి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డుకు నోచుకోలేదని ఎకిరిపల్లి…

షిరిడీ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి, వైసీపీ రాజ్యసభ, ఎంపి, రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) సాయినగర్ షిరిడీ మధ్య నూతన రైలును పచ్చ జెండా ఊపి ప్రారంబించిన కేంద్ర రైల్వే మంత్రి వి. సోమన్న, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,స్థానిక పార్లమెంట్ సభ్యులు మద్దెల. గురుమూర్తి

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించుకునేందుకే కట్టుబడి ఉన్నాం

Spread the love

Spread the loveటీడీపీ ఇంచార్జ్ చమర్తి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్). రాజంపేట తెలుగుదేశం కార్యలయంలో సోమవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు జిల్లా సాధన పై నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చమర్తి మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సాధనకు ముందుకు వెళ్తామని రాజంపేట…

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాలసుబ్రమణ్య స్వాముల సంకష్టహర చతుర్థి వ్రత పూజ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల నిర్వహించి సంకష్టహర చతుర్థి పూజలో భాగంగా సోమవారం సాయంత్రం సంకష్టహర చతుర్థిపూజను ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి ఘనంగా నిర్వహించారు.శ్రీ మహాగణపతి అభిషేక, సంకటహర చతుర్థి…

వీధులలో కుక్కల బెడద నుండి ప్రజలు,పాద, వాహన దారులను కాపాడాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల పై నిరాధార కుక్కల సంచారం తీవ్రంగా పెరిగిందని ప్రజలు,పాద,వాహనదారులను ప్రతి ఒక్కరిని వెంటపడుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నాయని గతంలో మున్సిపాలిటీకిఎన్నిసార్లు తెలిపినా చర్యలు కనబడలేదని పలువురు ప్రజలు,పాద,వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ రోజు గాలివీడులో కుక్కలు వెంటపడిన ఘటనలో…

ఎస్,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని జిల్లా డి.ఎస్.పిని కలసి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎరుకుల అభివృద్ధి సంఘ అధ్యక్షులు,నాయకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) ఎస్సీ,ఎస్టి అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని జిల్లా డి.ఎస్.పి కృష్ణమోహన్ ను రాయచోటి డి.ఎస్.పి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి సంఘ అధ్యక్షులు రెడ్డి శేఖర్, నాయకులు మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారుఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి…

జిల్లా కేంద్రం కోసం కదం తొక్కిన విద్యార్థులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థిని,విద్యార్థులు జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిగ్రీ కళాశాల నుంచి నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీలో స్వచ్ఛందంగా ప్రజలు జేఏసీ నాయకులు పాల్గొని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావేదిక,(గ్రీవెన్స్…

వేమన పద్య పఠన పోటీలలో ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ తరగతి విద్యార్థి P. హరినాథ్ యాదవ్.

Spread the love

Spread the loveకడప జిల్లా డిసెంబర్ 07 (నవ్యంధ్ర న్యూస్) నగరంలోని రాజీవ్ మార్గ్ లో రెడ్డి సేవా సమితి కార్యాలయంలో కడప రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేమన పద్య పఠన పోటీలలో మొదటి దశ పోటీలలో విజేతగా నిలిచి రెండవ దశ పోటీలకు ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ…

విక్రమ్ రెడ్డి సహకారంతో ప్రారంభమైన హిందూ స్మశాన వాటిక పనులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయతీలో ప్రభుత్వం హిందువులకు కేటాయించిన స్మశాన వాటిక పనులు విక్రమ్ రెడ్డి సహకారంతో ఆదివారం ప్రారంభమైనట్లు శ్రీ కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డొంక సురేష్ ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలలో కమిటీ సమావేశం…