navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

అకేపాటి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడి రెసెప్షన్ మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ వివాహ రిసెప్షన్…

హెలిప్యాడ్ వద్ద జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన సుగవాసిబాలసుబ్రమణ్యం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 19 ( నవ్యాంధ్ర న్యూస్ రాజంపేట మండలపరిధిలోని అకేపాటి గ్రామంలోని అకేపాటి ఎస్టేట్ లో మంగళవారం అకేపాటి వివాహ రిసెప్షన్ సంబరాలు ఘనంగా నిర్వహించారుఈ వివాహ రిసెప్షన్ సంబరాలకు వైసీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారుఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ ఆకేపాటి గ్రామం…

శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ?

Spread the love

Spread the loveపండుగ విశిష్టత ఏంటి ? విధానం ఏంటి ? అన్నమయ్య జిల్లా ఆగస్టు 15 (నవ్యంధ్ర న్యూస్ ) కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. స్మార్తులు…

Spread the love

Spread the loveజర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఏపీజేఎఫ్ నేతలు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటాం జర్నలిస్టుల సమస్యలు పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు కోలుసు పార్థసారథి. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరతగతిన పరిష్కరిస్తాం ( నవ్యాంధ్ర న్యూస్ ) జర్నలిస్టుల సమస్యల…

ఎంపీపీ గా ఆరెళ్ళ రమణమ్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా కూచివారిపల్లి – 2 ఎంపీటీసీ ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ప్రకటించారు.మండల పరిషత్ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఈ ఎన్నికను నిర్వహించారు. రమణమ్మను ఆర్. బుడుగుంట పల్లె ఎంపిటిసి ఆకేపాటి రంగారెడ్డి,తాళ్లపాక…

మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి ఇక లేరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి (78) కొద్ది సేపటి క్రితం హైద్రాబాద్ లోని తన స్వగృహంలో మృతి చెందారు.కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) మదనపల్లె డివిజన్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ చల్లా…

Spread the love

Spread the loveరైతాంగానికి అంకితభావంతో పనిచేయండి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) పదవిని బాధ్యతగా స్వీకరించి రైతాంగానికి అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.రైల్వే…

79వ స్వాత్రంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందాం

Spread the love

Spread the loveసబ్ కలెక్టర్ భావన అన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) భారత దేశ 79వ స్వత్రంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని అధికారులతో సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అన్నారు79 వ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలపై సోమవారం కార్యాలయ ఏవో శ్రీధర్ క్యాంపు క్లర్క్ శశికిరణ్ తో…

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి

Spread the love

Spread the loveఇరగం రెడ్డి సుబ్బారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించండి అన్నమయ్య జిల్లా ఆగస్టు 10 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఒంటిమిట్ట మండలంలో ఆదివారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్…