navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

తెలుగుదేశం అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఅమరావతి డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లను తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…

పార్లమెంట్ లో రహదారుల అంశాల పై ప్రసంగించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎంపి మేడా రఘనాద్ రెడ్డి

Spread the love

Spread the loveఢిల్లీ డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) పార్లమెంట్ సమావేశాలలో వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రజా ప్రయోజనలు,రోడ్డు ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారి-716 కడప నుంచి రేణిగుంట సెక్షన్ రహదారి పై ప్రసంగించారు. రాయలసీమ ప్రజలకు ప్రధాన మార్గంగాఈరహదారిఉపయోగపడుతున్నప్పటికిగ్రీన్ ఫీల్డ్ హైవే పనులు మొదలు అవ్వడంతో పాత రహదారి…

గీతాంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి రమణను అభినందించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveసమాజానికి సేవలు అందిస్తూ తండ్రి తగ్గ తనయుడిగా నిలిచాడని ఎస్వి వినయ్ ని ప్రశంసించిన చమర్తి గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,ఆరోగ్యన్ని ఇచ్చే క్రీడల పట్ల…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావ తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జేఎసి ఆధ్వర్యంలో 2వ రోజు పట్టణ కూటమి నాయకులు డాక్టర్ నవీన్,సుధాకర్,రాజ,డిఆర్ఎల్ మణి నాయుడు,వాణి, అత్తిరాల దేవస్థాన సభ్యులు మన్నూరు చిన్నయ్య,గుగ్గిళ్ల చంద్రమౌళి, సంజీవరాయుడు,గీతంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి.రమణ, క్రిష్ణయాదవ్,సమ్మెట శివప్రసాద్,క్లాస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డేయ్య, అబూబాకర్, వెంకటేష్, రాంనగర్ నరసింహ, గుణకల…

సోమశిల బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను వదిలిన తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా 11 (నవ్యంధ్ర న్యూస్ ) మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.నందలూరు మండలపరిధిలోని కోనాపురం సోమశిల బ్యాక్ వాటర్ లో పర్యటిస్తూ…

తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్..అసలు ఎలా బయటపడిందంటే..?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్‌ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు…

బిట్స్ కళాశాల వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొననున్న పసుపులేటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రములోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ వేడుకలలో ముఖ్య అతిధిగా హిందూధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను కళాశాల కరెస్పాండండ్ మన్నూరు…

కలెక్టర్ల పనితీరులో17వ ర్యాంక్ లో అన్నమయ్య కలెక్టర్‌ నిశాంత్ కుమార్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ అధిక పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొత్తం 583 ఫైల్స్ స్వీకరించగా,స్వీకరించిన ఫైల్స్ లో 482 ఫైల్స్‌ను నిర్ణీత గడువులోపే పరిష్కారించారు.ఒక్కో ఫైల్ ను సగటున రెండు రోజుల వ్యవధిలో…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటుంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు కోరుతూ వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి…

అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the love₹5 లకే నాణ్యమైన భోజనం. అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) అన్నా క్యాంటీన్ లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా,రుచి,శుచిగా ఉండాలని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.రాజంపేట పట్టణంలోని రోడ్ల అతిథి గృహం వద్ద కూటమి ప్రభుత్వం…