navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో…

శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the love

Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (పబ్లిక్ టుడే) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (పబ్లిక్ టుడే) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా…

తాడేపల్లిలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోల శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ రెడ్డిలు

Spread the love

Spread the love

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్

Spread the love

Spread the loveవిజయవాడ ( నవ్యంధ్రన్యూస్ ) తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు, సనిశెట్టి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మునిసిపల్ పరిధిలోని సమస్యలను వివరించారు

రైస్ కార్డు పొందుటకు అర్హతలు :

Spread the love

Spread the love1.కొత్త బియ్యం కార్డు : •> ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి వుంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి. ముఖ్య గమనిక : ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు…

🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.

Spread the love

Spread the love🌾అపుడు నారదులవారు జరిగినదంతయూ గ్రహించి “ఓయీ! ఇంద్రా!దుఃఖింపవలదు, ఇందులకు ఉపాయము తప్పక గలదు.🌾నీవు మానవ రూపమున భూలోకములోనున్న వేంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనందనిలయములోనున్న శ్రీమన్నారాయణులవారిని దర్శింపుము.🌾ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠ వాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతనూ ఆరాధింపబడుతున్న దివ్యప్రదేశం వేంకటాద్రి.…