స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…