Category రాష్ట్ర వార్తలు

2024 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం బుధవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు

Spread the love

Spread the love

విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు

Spread the love

Spread the loveగిన్నిస్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర ఒకేచోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు కైవసం గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో రికార్డు గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ సంస్థ ప్రతినిధులు

రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: TTD

Spread the love

Spread the loveచిత్తూర జిల్లా జూన్ 17 ( నవ్యాంధ్ర న్యూస్ ) రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ ఎ ఐ)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. మంగళవారం తిరుమలలో నిర్వహించిన టీటీడీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో…

ఘనంగా వైసీపీ రాజ్యసభ యం.పి, మేడా రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జూన్ 13 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) తిరుపతిలోని మేడా నివాసంలో శుక్రవారం మకుటం లేని మారాజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి మేడా రఘునాథ రెడ్డి జన్మదిన వేడుకలు అన్న రాజంపేట మాజీ శాసనసభ్యులు,టీ.టీ.డీ, మాజీ బోర్డు సభ్యులు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,తమ్ముడు…

జర్నలిస్టుల ఫీజు రాయితీలపై స్పందించిన ఐ& పి ఆర్ డైరెక్టర్ కు

Spread the love

Spread the loveజర్నలిస్టుల ఫీజు రాయితీకి వెంటనే చర్యలు తీసుకున్న I & PR డైరెక్టర్ కు అభినందనలు సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులుసెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఐ.అండ్ పి.ఆర్. డైరెక్టర్ హిమాంశు శుక్లా IAS ని కలిసి, జర్నలిస్టుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా…

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…

తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి నేతృత్వంలో పసుపు జెండాకు గౌరవ వందనం

Spread the love

Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Spread the love

Spread the loveరాష్ట్రంలో న్యాయస్థానాల్లో 1620 పోస్టులు బర్తీ అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీలో ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్…

ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ 🅰️🅿️ CBSE,ICSE,APOSS,NIOS, డిప్లొమా తదితర బోర్డుల 12వ తరగతి విద్యార్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఈనెల 30వ తేదీ లోపల తమ మార్కులను https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్సైట్ డీక్లరేషన్ ఫాంలో అప్లోడ్ చేయాలని తెలిపారు

Spread the love

Spread the loveEAPCET ర్యాంక్ ల ప్రక్రియలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజి ఉందని తెలిపారు.

డయ‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు.

Spread the love

Spread the loveతిరుమ‌ల‌, ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు.…