శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the loveవిజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.మేడా శేఖర్ రెడ్డితో…









