రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్య,ఐటి శాఖ మంత్రులను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలోమహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 8 నుండి 18 వ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మొదటి ఆహ్వాన పత్రిక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి ఆహ్వానం పలకారు.ఈ…









