వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి 51516/- రూపాయల విరాళం

Spread the loveకడప జిల్లా జనవరి 17 : (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ శివార్లలోని మన్నూరులో నూతనంగా నిర్మితమవుతున్నశ్రీ గోదామహాలక్ష్మి సమేత ఐరావత ప్రసన్నవెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులుగంగనపల్లి వెంకటరమణ,హైమావతి దంపతులు శనివారం విరాళం అందజేశారు.మన్నూరు గ్రామస్తులతో పాటు పలువురు దాతల…









