Category జిల్లా వార్తలు

నియోజకవర్గానికి పట్టిన గ్రహలు వైసీపీ నాయకులే

Spread the love

Spread the loveనియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు అకేపాటి సిద్ధమా సవాల్ విసిరిన చమర్తి తక్షణమే వైకాపా ఎంపీ,ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ శ్రేణులు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) వైకాపా నాయకులే రాజంపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహాలని చమర్తి జగన్ మోహన్ రాజు ఆగ్రహం…

దేవరకొండ భానుమూర్తి స్వామి 33 వ తిరుమల మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన భక్తులు

Spread the love

Spread the loveపాదయాత్ర భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులుమేడా మల్లికార్జున రెడ్డి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలోనిర్వహించిన 33 వ తిరుమల మహా పాదయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్బంగాబానుమూర్తిశర్మ స్వామి మాట్లాడుతూ మండలపరిధిలోని చెర్లోపల్లి గ్రామం నుండి తెల్లవారుజామున…

హిందూ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది బుధవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి.

Spread the love

Spread the loveపసుపులేటి శంకర్ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణగా సాంకేతిక విద్యలో రాణించండంతో పాటు మేధా సంపత్తిని పెంపొందించుకోవాలని హిందూధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్టశ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.రాయచోటిలోని భాస్కర్ ఇన్స్టిట్యూట్ అఫ్…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని హమాలీ కూడలిలో నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ భవన నిర్మాణ కార్మికులు హమాలి కూడలిలో నిరసనకు చేపట్టారు.ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ వేల మందికి ఉపాథి చూపిస్తున్న రాజంపేట ప్రాంతాన్ని ప్రభుత్వం జిల్లా కేంద్రం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక సోదరులు…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన సమితి చేపట్టిన రిలేదీక్షకు సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిధి వద్ద జిల్లాసాధనసమితి మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని చేపట్టిన రిలేధీక్షలలో 7 వ రోజు నందలూరు జేఎసి సభ్యులు చేపట్టిన రిలే దీక్షలలో వైయస్ఆర్సీపీ జిల్లా…

గీతాంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి రమణను అభినందించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveసమాజానికి సేవలు అందిస్తూ తండ్రి తగ్గ తనయుడిగా నిలిచాడని ఎస్వి వినయ్ ని ప్రశంసించిన చమర్తి గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,ఆరోగ్యన్ని ఇచ్చే క్రీడల పట్ల…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావ తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జేఎసి ఆధ్వర్యంలో 2వ రోజు పట్టణ కూటమి నాయకులు డాక్టర్ నవీన్,సుధాకర్,రాజ,డిఆర్ఎల్ మణి నాయుడు,వాణి, అత్తిరాల దేవస్థాన సభ్యులు మన్నూరు చిన్నయ్య,గుగ్గిళ్ల చంద్రమౌళి, సంజీవరాయుడు,గీతంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి.రమణ, క్రిష్ణయాదవ్,సమ్మెట శివప్రసాద్,క్లాస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డేయ్య, అబూబాకర్, వెంకటేష్, రాంనగర్ నరసింహ, గుణకల…

సోమశిల బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను వదిలిన తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా 11 (నవ్యంధ్ర న్యూస్ ) మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.నందలూరు మండలపరిధిలోని కోనాపురం సోమశిల బ్యాక్ వాటర్ లో పర్యటిస్తూ…

బిట్స్ కళాశాల వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొననున్న పసుపులేటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రములోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ వేడుకలలో ముఖ్య అతిధిగా హిందూధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను కళాశాల కరెస్పాండండ్ మన్నూరు…