చమర్తిని శభాష్ రాజు అని చిరునవ్వుతో పలకరించిన యువనేత నారా లోకేష్



Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు గురువారం భారీ బహిరంగ సభలో నవ్యాంధ్ర నిర్మాత, భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ ఆశా కిరణం, విజన్ 2047 సారథి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి రథసారథి,,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్…


Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…


Spread the loveఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో కలిసి పూలమాల వేసిన చమర్తి. కారణజన్ముడు స్థాపించిన పార్టీ లో పని చెయ్యడం అదృష్టం,,, తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణజన్ముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో సభ్యునిగా పనిచేయడం తన అదృష్టమని రాజంపేట టిడిపి…

Spread the loveజూన్ ఒకటి నుండి ప్రతి రేషన్ గౌడన్, వాహనాల పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ ఓబీసీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ అన్నారు.పేదలకిచ్చే బియ్యం ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలం నుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలు మధ్యతరగతి,కుటుంబాలకు అర్హులందరకీ 5కేజీల చొప్పున ఇస్తున్నారని…



Spread the loveకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలపరిధిలోని దళాయపల్లి కి చెందిన కరమళ్ళ ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 వ సంవత్సరంలో కత్తర్ కు వెళ్లి 2019…