Category Uncategorized

భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ను కలిసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి, ఎంపిలు

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంలో సిపి రాధాకృష్ణన్ ను వైసీపీ ఎంపీలు,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు.

వైసీపీ గల్ఫ్ కో కన్వీనర్ గా రొండోసారి నీయుమితులైన గోవిందు నాగరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) పెనగలూరు మండలపరిధిలోని చక్రంపేట చెందిన గోవిందు నాగరాజు గల్ఫ్ కో కన్వీనర్ గా నియుమితులైన్నారు.వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ఆర్ సిపియన్ ఆర్ ఐ విభాగంలో మొదటగా కువైట్ కమిటీలో 2012…

వివాదాస్పదంగా మారిన అన్నమయ్య కాలిబాట.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 03 (నవ్యంధ్ర న్యూస్ ) రెండు రోజులలో అన్నమయ్యకాలిబాటలో రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి 22వ తిరుమల మహా పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఏనుగులు, పులుల సంచారంఅంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాద్ సింగ్,ఎస్పీ దీరజ్ కునుబిల్లి మీడియా సమావేశం నిర్వహించి శేషాచల అడవుల మార్గంలో…

ఘనంగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్కంచన శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveకువైట్ నవంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) కువైట్ లోని ఫరవానియా నౌషాద్ హోటల్ లోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రియ శిష్యుడు గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలను కువైట్ జనసైనికులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కువైట్ ప్రవాసాంధ్రలుకులమతాలకు,పార్టీలకు అతీతంగా పాల్గొని వారు…

తెలుగు తేజం శ్రీ చరణికి జాక్‌పాట్.. కోట్ల వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.

Spread the love

Spread the loveఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూ పి ఎల్ ) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) క్రికెట్‌కు గర్వకారణమైన ఘట్టాన్ని లిఖించిన కడప ముద్దుబిడ్డ, భారత మహిళల జట్టు యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.…

అయోధ్య రామాలయ శిఖరం పై కాషాయ జెండాను ఆవిష్కరించిన మోదీ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) అయోధ్య రామాలయ శిఖరం పై ప్రధాని మోదీ మంగళవారం కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగాఆయోధ్య ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది.

సామాజిక సేవలు రాష్ట్రంలో విస్తృతం చేస్తాంఐ.ఎమ్.ఎ.రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్బాలరాజు.

Spread the love

Spread the loveఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన నూతన అధ్యక్షులు డాక్టర్ బాలరాజు అన్నమయ్య జిల్లా నవంబర్ 23 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో ముగిసిన 67 వ ఐ.ఎం.ఎ.రాష్ట్ర సదస్సు.శనివారం ప్రారంభమైన 67 వ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసినదిమొదటిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో వైద్యులు డాక్టర్సంగరాజు బాలరాజు చే ఐఎంఏ…

హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ శుక్రవారం హౌస్ ఆఫ్ కామన్స్,యూకే (లండన్) పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగింస్తూ భవిష్యత్ లో వికసిత్ భారత్ అనే నినాదంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వసుదైక కుటుంబం అనే నానుడితో (ప్రపంచ…

వైసీపీ కార్యాలయం పై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద ఉన్నడాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుహిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ…