Category రాష్ట్ర వార్తలు

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ అధికార ప్రతినిధి18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువు దీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు,వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.మేడా శేఖర్ రెడ్డితో…

తెలుగుదేశం అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఅమరావతి డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన అధికార ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లను తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…

తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్..అసలు ఎలా బయటపడిందంటే..?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) ఆ పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహా పుణ్యమని భావిస్తారు.. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు.. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టులేదని.. పాలిస్టర్‌ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటుంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు కోరుతూ వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి…

విద్యార్థిని పై ఆటో డ్రైవర్ అత్యాచారం.

Spread the love

Spread the loveతిరుపతి డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) ఓ దారుణమైన ఘటన తిరుపతిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న మైనర్ విద్యార్థిని పై ఒక ఆటోడ్రైవర్అత్యాచారానికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు వివరాలుఇలా ఉన్నాయిప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని వేరే హాస్టల్‌కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో టాక్సీలో…

కడప-తిరుపతి మార్గంలో సంక్రాంతి నుంచి సుఖ ప్రయాణం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) కడప-తిరుపతి మార్గంలో రాబోవు సంక్రాంతి నుంచి ప్రయాణికులు సుఖంగా గమ్యస్థానం చేరుకునేందుకు పనులు జరుగుతున్నాయి.ఈ మేరకు రహదారిని పునర్నిర్మాణం పనులు వేగవంతంగా పొద్దు పోయే వరకు పనులు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగాఈ జాతీయ రహదారులో వర్షాల కారణంగా గోతులు ఏర్పడి వాహనాలకు…

ఎన్డీయే మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

Spread the love

Spread the love(నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే “అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన” యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారుఈ సందర్బంగా టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూవాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు…

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజను కలిసిన శ్రీశైల దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveవిజయవాడ డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజను మంగళవారం20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులులంకా దినకర్ తో కలిసి శ్రీశైలం ధర్మకర్తల మండలి పోతుగుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట మండలపరిధిలోని ఎకిరిపల్లి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డుకు నోచుకోలేదని ఎకిరిపల్లి…

షిరిడీ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి, వైసీపీ రాజ్యసభ, ఎంపి, రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా డిసెంబర్ 09 (నవ్యంధ్ర న్యూస్ ) సాయినగర్ షిరిడీ మధ్య నూతన రైలును పచ్చ జెండా ఊపి ప్రారంబించిన కేంద్ర రైల్వే మంత్రి వి. సోమన్న, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,స్థానిక పార్లమెంట్ సభ్యులు మద్దెల. గురుమూర్తి

తిరుమల శ్రీవారి లడ్డూ చరిత్ర

Spread the love

Spread the loveలడ్డు తయారీ విధానం తిరుపతి నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా…