Category భక్తి న్యూస్

హిందూ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది బుధవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాలసుబ్రమణ్య స్వాముల సంకష్టహర చతుర్థి వ్రత పూజ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల నిర్వహించి సంకష్టహర చతుర్థి పూజలో భాగంగా సోమవారం సాయంత్రం సంకష్టహర చతుర్థిపూజను ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి ఘనంగా నిర్వహించారు.శ్రీ మహాగణపతి అభిషేక, సంకటహర చతుర్థి…

వైభవంగా శ్రీభూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన అకేపాటి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 05 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని ఆకేపాటి ఎస్టేట్ లో శుక్రవారం శ్రీ భూదేవి సమేత శ్రీవారికళ్యాణ మహోత్సవాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి వారి సతీమణి అమరజోతి,వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్…

తిరుమల శ్రీవారి లడ్డూ చరిత్ర

Spread the love

Spread the loveలడ్డు తయారీ విధానం తిరుపతి నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా…

శివయ్య లీలలు అద్భుతం

Spread the love

Spread the loveబాలుడికి కలలో కనిపించిన శివుడు బాలుడికి శివుడు కలలో కనిపించి అడవిలోని పుట్ట వద్దకు వెళ్లమని చెప్పడంతో బాలుడు అడవిలోని పుట్ట వద్దకు వెళ్లి చూడగా పుట్టలో శివలింగం దర్శనమిచ్చినది. నెల్లూరు జిల్లా నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) పోదలకూరు మండలపరిధిలోని పులికల్లు గ్రామం ఎస్టి కాలినిలో నివాసం ఉండే నాగేంద్ర…

అయోధ్య రామాలయ శిఖరం పై కాషాయ జెండాను ఆవిష్కరించిన మోదీ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) అయోధ్య రామాలయ శిఖరం పై ప్రధాని మోదీ మంగళవారం కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగాఆయోధ్య ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది.

అకేపాటి 23వ తిరుమల మహా పాదయాత్రను విజయవంతం చేయాలనీ పిలుపునిస్తూ గోడపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని బోయినపల్లి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 108 విగ్రహ అవరణంలో వెలసియున్నశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి పూజాలు నిర్వహించి డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి…

తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు

Spread the love

Spread the loveదాదాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు.

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూ లైన్..!!

Spread the love

Spread the loveశబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. 16వ తేదీ గుడి తెరవడంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ ఉండటంతో దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శివాలయం లో ప్రత్యేక శివరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహాశివుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ప్రధాన రహదారిలోనిశివాలయంలొ కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పర్వతవర్దిని సమేతశ్రీ రామలింగేశ్వర స్వామి వారు శివరూప,పార్వతి దేవి అమ్మ వారు పర్వత వర్దినిదేవిలుగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.…