Category భక్తి న్యూస్

వైభవంగా ఊంజల్ సేవ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు.ఈ ఊoజల్ సేవను తిరుమల దేవస్థాన వేద పండితులు స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదిర్చి ఊయలలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా అన్నమయ్య…

కమనీయం ..లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.

Spread the love

Spread the loveపట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య కుమారుడు ప్రదీప్ దంపతులు రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భువనగిరి లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం లక్ష్మీ సమేత నరసింహస్వామి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్ఛరణాలు మంగళ…

ఘనంగా పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 617 వ జయంతి వేడుకలు

Spread the love

Spread the loveకడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )మండలపరిధిలోని తాళ్లపాకలో వెలసియున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి 617 వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షులు…

తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 1) టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?. జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం , శ్రీనివాస0 , భూదేవి కాంప్లెక్స్లలో ముందు రోజు రాత్రి 9:00 నుండి కౌంటర్లు…

నేడు నృసింహ జయంతి

Spread the love

Spread the loveవిష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు.…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…

శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the love

Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (పబ్లిక్ టుడే) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా…

🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.

Spread the love

Spread the love🌾అపుడు నారదులవారు జరిగినదంతయూ గ్రహించి “ఓయీ! ఇంద్రా!దుఃఖింపవలదు, ఇందులకు ఉపాయము తప్పక గలదు.🌾నీవు మానవ రూపమున భూలోకములోనున్న వేంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనందనిలయములోనున్న శ్రీమన్నారాయణులవారిని దర్శింపుము.🌾ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠ వాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతనూ ఆరాధింపబడుతున్న దివ్యప్రదేశం వేంకటాద్రి.…