( నవ్యాంధ్ర న్యూస్) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న రాజంపేట శాసనసభ్యులు, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి

Spread the loveతిరుచానూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల…
Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు.ఈ ఊoజల్ సేవను తిరుమల దేవస్థాన వేద పండితులు స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదిర్చి ఊయలలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా అన్నమయ్య…
Spread the loveపట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్య కుమారుడు ప్రదీప్ దంపతులు రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మండలపరిధిలోని భువనగిరిపల్లిలో వెలసియున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భువనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భువనగిరి లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం లక్ష్మీ సమేత నరసింహస్వామి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్ఛరణాలు మంగళ…
Spread the loveకడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )మండలపరిధిలోని తాళ్లపాకలో వెలసియున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి 617 వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షులు…
Spread the loveవిష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు.…
Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…
Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…