Category జిల్లా వార్తలు

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య విశ్వారూప దర్శన సత్సంగ కార్యక్రమాన్ని విజవంతం చేయాలి

Spread the love

Spread the loveకడప జిల్లా జనవరి 11 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు శివాలయంలో జనవరి 17వతేది శనివారం మధ్యాహ్నం 2గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంతరంగిక ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి చే అన్నమయ్య విశ్వరూప దర్శన,సనాతన ధర్మం సత్సంగం,విష్ణు విష్ణు సహస్రనామం,కోలాటం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఊటుకూరు శ్రీవారి సేన…

ఆకేపాడు గడ్డ ఆకేపాటి అడ్డ

Spread the love

Spread the love ఆకేపాడును నాలుగు పంచాయితీలుగా చేయాలనుకున్న ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన ఆకేపాటి మురళి రెడ్డి కడప జిల్లా జనవరి 09 (నవ్యంధ్ర న్యూస్ ) కడప జిల్లాలో ఆకేపాటి గోపాల్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.అందరికి సూపరిచితులైన అకేపాటి గోపాల్ రెడ్డి మరణించి 25 ఏళ్లు గడుస్తున్న రాజంపేట మండలపరిధిలోని…

కడప జిల్లా కేంద్రంలో హెచ్ ఎం టీవీ 2026క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత, యోగి వేమన వైస్ ఛాన్సలర్ వెల్లంకొండ రాజశేఖర్ లు ఈ ఆవిష్కరణలో జిల్లా స్టాఫర్ చంద్రమోహన్ రాజు, మీడియా ప్రతినిధులు,తదితరులుపాల్గొన్నారు.

Spread the love

Spread the love

విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ స్వర్గగస్థులైన్నారన్న సమాచారం తెలుసుకుని మెంటా సత్యనారాయణ స్వగృహనికి వెళ్లి మెంటా సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మెంటా సత్యనారాయణ సోదరుడు…

రిటైర్డ్ టీచర్ మెంటా సత్యనారాయణ మృతి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 30 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ వాసులకు సుపరిచితులు అయిన దివంగత పాండు రంగయ్య తనయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు మెంటా సత్యనారాయణ (70) సోమవారం రాత్రి మృతి చెందారు. సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం భారిన పడటంతో కుటుంబ సభ్యులు నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు.…

ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జ్ సమీపంలో ఆది సొసైటీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ అఫ్ రూరల్ ఎకానమీ(ఎఎస్ యుఆర్ఈ) ఆధ్వర్యంలో సోమవారం చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ భార్గవి మాట్లాడుతూ వినికిడి లోపాలను…

ఎన్నికల హామీలలో జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని ముఖ్య మంత్రిని108అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపి వేడుకున్న JAC నాయకులు,శరత్ కుమార్ రాజు, విద్యార్థులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని అమలుచేస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రం గా రాజంపేటను ప్రకటిస్తానన్న హామీ కూడా అమలు చేసి ఎన్నికల హామీలన్ని నిరవేర్చిన ఎకైకముఖ్యమంత్రిచంద్రబాబేనని,విజన్ ఉన్న ఎకైక ముఖ్యమంత్రేనని నిరూపించుకోవాలని జేఏసి నాయకులు,న్యాయవాదుల సంఘ మాజీఅధ్యక్షులు,భారతీయవిద్యానికేతన్,శాన్వి…

మానవత స్వచ్చంద సేవా సంస్థ కు 10,0000లక్షల రూపాయలు విరాళం అందజేసిన విశ్రాంత అధ్యాపకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్య మందిరంలో ఆదివారం మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులకు పట్టణానికి చెందిన విశ్రాంత లెక్చరర్శంకరనాయుడు 10,0000 లక్షలు రూపాయులు విరాళంగా అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ సందర్బంగా శంకరనాయుడుని మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు…

ఘనంగా టీడీపీ సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శ్రీను పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శీను పుట్టినరోజు వేడుకలను యన్ టి ఆర్ కూడలిలో శనివారం లింగాల శ్రీను స్నేహితుడు జాబీర్ ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాబీర్…

మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మినారాయణ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలోని మునిసిపల్ కమిషనర్ ఛాంబర్ లో శనివారం లక్ష్మినారాయణ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా కమిషనర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ మునిసిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.