Category జిల్లా వార్తలు

శ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తమల్లిశెట్టి అనసూయమ్మ మృతి

Spread the love

Spread the loveవినాయకసీనియర్ జర్నలిస్ట్ చంద్రమౌళికి మాతృ వియోగం అన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయక, బాలసుబ్రమణ్యస్వామి ఆలయాన్ని నిర్మించి ధర్మకర్తగావ్యవహారిస్తున్న మల్లిశెట్టి అనసూయమ్మ శుక్రవారం మృతి చెందారు. ఈడిగపాలెంలోశ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రమణ్యం స్వామి వార్లకు పండుగలు, ప్రత్యేక రోజులలో విశేష పూజలు,స్వామి…

వైజ్ఞానిక ప్రదర్శనలో డాక్టర్ బాలరాజు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 20 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)అధ్యక్షునిగాఅన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన డాక్టర్ సంగరాజు బాలరాజు 22,23వ తేదీలలో చేయనున్న ప్రమాణస్వీకారం సందర్భంగా నిర్వహించనున్న వైజ్ఞానిక ప్రదర్శన పై స్థానిక ఎంపీడీవో కార్యాలయఆవరణంలోని ఐ.ఎం.ఏ కార్యాలయంలో గురువారం ఐఎంఏ సంఘ వైద్యులు మీడియా సమావేశం…

తిరుపతి,కడప ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ల రాకపోకలు ఊర్లో నుంచి కొనసాగించాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోఒకప్పుడు ఎక్స్ప్రెస్,డీలక్స్ బస్సులు అన్నీ ఊర్లో నుంచే రాకపోకలు కొనసాగించేవి ప్రస్తుతం ఆర్డినరీ బస్సులు మాత్రమే ఊర్లో నుంచి రాకపోకలుకొనసాగిస్తున్నాయి. ముసలివారు,స్త్రీలు, పలువురు ప్రయాణికులు తిరుపతి,కడప ఆసుపత్రులకు వెళ్లాలంటే బైపాస్ కు వెళ్లి ప్రయాణం చేయాలి,తిరుపతి,కడపనుంచి ప్రయాణం చేసి…

వైభవంగా రెడ్డిమాసి రమేష్ నాయుడు నిర్వహించిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనికూచివారి పల్లి గ్రామంలో రెడ్డిమాసి రమేష్ నాయుడు స్వగృహంలో మంగళవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి అంబలంపూజలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ పూజలో శేఖర్ రెడ్డి కౌన్సిలర్ నవీన్…

గర్భిణి కడుపులో కవలలు మృతి

Spread the love

Spread the loveచికిత్స పొందుతూ తల్లి మృతి పిల్లలు,భార్యమృతిని జీర్గించుకోలేక ఉరివేసుకుని భర్త మృతి శంషాబాద్ లో చాలా బాధాకరమైన విషాద ఘటన. అన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నఅన్నమయ్య,కడప ఉమ్మడి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్యతో కలిసి సామ ఎన్ క్లేవ్…

దేశంలో జనగణనతో పాటు కులగణన జరపాలని డిమాండ్ తో సామాజిక న్యాయం కోసం సిపిఐ నిరసన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) దేశంలో జనగణనతో పాటు కులగణన జరపాలన్న డిమాండ్‌తో, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారంరాజంపేట బైపాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సికిందర్ మాట్లాడుతూ దేశంలో…

రోధిస్తున్న మృతదేహాలు!!

Spread the love

Spread the loveబాడీ ఫ్రిజర్ల కోసం ఎదురుచూపులు అంబులెన్స్ లేక అవస్థలు రాజంపేట వంద పడకల ఆసుపత్రి దుస్థితి అన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) మృతదేహాలు రోదిస్తున్నాయి ఏమిటని ఆశ్చర్యపోతున్నారా!!. అది అంతేనండి ఇది మన రాజంపేట 100 పడకల ఆసుపత్రి పరిస్థితి.బ్రతికుండగానే రోగాల బారిన పడి బాధలుపడటం సర్వసాధారణం. పొరపాటున…

శివాలయం లో ప్రత్యేక శివరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహాశివుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట ప్రధాన రహదారిలోనిశివాలయంలొ కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పర్వతవర్దిని సమేతశ్రీ రామలింగేశ్వర స్వామి వారు శివరూప,పార్వతి దేవి అమ్మ వారు పర్వత వర్దినిదేవిలుగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.…

ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎరుకుల అభిరుద్ది అసోసియేషన్ రాయచోటి కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పూజారి రెడ్డి శేఖర్ అధ్యక్షతన జిల్లా నూతన కమిటీని ఎన్నికున్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభివృద్ధి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్…

వైసీపీ కార్యాలయం పై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 17 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం వద్ద ఉన్నడాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుహిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ…