సాయుధ బలగాలకు మద్దతుగా తీరంగా ర్యాలీ



Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డులోని మేడా భవన్ లో శనివారం కాశీ విశ్వనాధ హిందూ స్మశాన వాటిక అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాశీ…

Spread the loveGranite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. Granite Quarry Massive Explosion శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన…

Spread the loveగస్తీ విధులు పటిష్టం చేయాలి. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలి. ప్రతి రోజు గ్రామాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు చిన్నమండెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి, ( నవ్యాంధ్ర న్యూస్ ) రాత్రి వేళలో…

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యులు,వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు…

Spread the loveసమస్య రహిత గ్రామాలే కూటమి ధ్యేయం,,, కొమ్మివారిపల్లి లో బోర్లను ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్థులు,,, ప్రతి గ్రామంలో జలకళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్…


Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణశివార్లలోని రాంనగర్ కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయిమద్యానికి బానిసైన భర్త భార్య నరసమ్మతో గొడవపడిఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది పోస్ట్ మార్టం…

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారుఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ “స్పైసీ ఆఫ్ ఆంధ్ర”, “నాయుడు కుండ బిర్యాని”, “ఆంధ్ర స్పైసీ” రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల నాణ్యత, హైజీన్, వంటగదుల పరిశుభ్రత తదితర అంశాల పై పూర్తి…