navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఆంధ్రప్రదేశ్ లో దసరా నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడి

Spread the love

Spread the loveఅమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలన్నారు. గత…

జూన్ 3 నుంచి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం

Spread the love

Spread the loveఅయోధ్య ( నవ్యాంధ్ర న్యూస్ ) అయోధ్య రామమందిరం నిర్మాణం జూన్ 5 నాటికి ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో రామర్బార్ ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న జరిగే…

రాష్టంలో మొబైల్ రేషన్ వ్యాన్లు రద్దు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveజూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలని ప్రజలకు తెలిపిన ప్రభుత్వం….

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంచలన నిర్ణయం

Spread the love

Spread the loveఆసియా కప్‌కు టీమిండియా దూరం ( నవ్యాంధ్ర న్యూస్ ) పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కు తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు…

శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

Spread the love

Spread the loveరంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా…

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం క్యూ కడుతున్న రోగులు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveభారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ…

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపంఅరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 5:06 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.

కన్నీళ్లు పెట్టుకున్న హీరో మంచు మనోజ్ ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveహీరో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో (ఏవీ) ప్రదర్శించారు. అది చూసి…

సాయుధ బలగాలకు మద్దతుగా తీరంగా ర్యాలీ

Spread the love

Spread the loveజాతీయ భద్రత కొరకు ప్రజల భాగస్వామ్యం పుల్లంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) స్థానిక ఎస్ బివిడి పాఠశాల నుండి శివాలయం వీధి గుండా పుల్లంపేటలోని అన్ని వీధులలో జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై వందేమాతరం అంటు నినాదాలు చేస్తూ భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని తిరంగ ర్యాలీ…