navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

గ్రామాలలో జల కళే లక్ష్యం

Spread the love

Spread the loveసమస్య రహిత గ్రామాలే కూటమి ధ్యేయం,,, కొమ్మివారిపల్లి లో బోర్లను ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్థులు,,, ప్రతి గ్రామంలో జలకళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్…

( నవ్యాంధ్ర న్యూస్) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న రాజంపేట శాసనసభ్యులు, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి

Spread the love

Spread the love

అర్బన్ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి బదిలీ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అర్బన్ ఎస్ఐ గా పనిచేస్తున్న వి.లక్ష్మి ప్రసాద్ రెడ్డి రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ప్రసాద్ రెడ్డి స్థానంలో వీఅర్ లో ఉన్న రాందాస్ బాధ్యతలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు

పోలిచెరువులో దూకి రామ్ నగర్ వివాహిత ఆత్మ హత్య

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణశివార్లలోని రాంనగర్ కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయిమద్యానికి బానిసైన భర్త భార్య నరసమ్మతో గొడవపడిఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది పోస్ట్ మార్టం…

రెస్టారెంట్ లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారుఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ “స్పైసీ ఆఫ్ ఆంధ్ర”, “నాయుడు కుండ బిర్యాని”, “ఆంధ్ర స్పైసీ” రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల నాణ్యత, హైజీన్, వంటగదుల పరిశుభ్రత తదితర అంశాల పై పూర్తి…

ఆధార్ కార్డుతో ఇలా చేస్తే డేంజర్.. 3 ఏళ్ల జైలు, రూ.1 లక్ష పెనాల్టీ.. చేయకూడని పనులివే!

Spread the love

Spread the loveAadhaar Criminal Offenses: ప్రస్తుతం భారత్‌లో ఆధార్ అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రం. భారతీయుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. గుర్తింపు కోసం ఇప్పుడు ఎక్కడైనా ఆధార్ కార్డునే అడుగుతున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డుల నుంచి రేషన్ సరుకుల వరకు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఏది కావాన్ని ఆధార్…

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

Spread the love

Spread the loveకడప జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.…

నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా…

15న వాహనాల వేలం పాట

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాలకు సంబందించిన వివిధ కేసుల్లలో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 15వ తేదీన 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోకు గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ హిమబిందు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే…