ఏపీలోని విద్యుత్ సంస్థలలో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు



Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డులోని మేడా భవన్ లో శనివారం కాశీ విశ్వనాధ హిందూ స్మశాన వాటిక అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాశీ…


Spread the loveGranite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. Granite Quarry Massive Explosion శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన…

Spread the loveCM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. CM Chandrababu Naidu కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లాలో…

Spread the loveగస్తీ విధులు పటిష్టం చేయాలి. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలి. ప్రతి రోజు గ్రామాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు చిన్నమండెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి, ( నవ్యాంధ్ర న్యూస్ ) రాత్రి వేళలో…

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 92 ఏళ్ల వయసులో ఇప్పటికీఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు.సాయంత్రం 5 వరకు పనిచేస్తారు.ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు. అలా ఆయన హెల్త్ కేర్ రంగంలో70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత అమెరికా…

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యులు,వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు…


Spread the loveTG: డెమో ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును బీబీనగర్ వద్ద నిలిపివేశాడు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం…