navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలిరోజు 5 సంస్ధల ప్రతినిధులతో సీఎం వన్‌ టు వన్‌ సమావేశాలు.

Spread the love

Spread the loveనేడు శోభా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, ట్రాన్స్‌ వరల్డ్‌ గ్రూప్‌, లూధా గ్రూప్‌, దుబాయ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీలు. మ్యూజియం సందర్శనలో భాగంగా స్పేస్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ పరిశీలన. రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌ షోలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను…

సరస్వతి విద్యామందిర అభివృద్ధికి సహకరిస్తాటీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveశ్రీ సరస్వతి విద్యా మందిరంలో నిర్మించిన అదనపు నూతన గదులను ప్రారంభించినఅనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు రాజంపేట తెలుగుదేశం ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడును శాలువాతో ఘనంగా సత్కారించిన చమర్తి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 ( నవ్యంధ్ర న్యూస్…

జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ రాయితీని పునరుద్దించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులకు వినతి పత్రం అందజేసిన అన్నమయ్య (రిజిస్టర్) అధ్యక్షులు కొండూరు రఘురామ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్యమందిరంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుఅన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండూరురఘురామరాజు జర్నలిస్ట్ లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ…

🪔దీపావళి🪔

Spread the love

Spread the loveఅమావాస్యపు చీకటిని తరిమి “దీపాల కాంతులను” పరిచి,” నిండైన పౌర్ణమిని తలపించేదే వెలుగుల్ని పంచే దీపావళి “. దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాము అన్న విషయాన్ని తెలియజేసే, ఎన్నో విషయాలు మన పురాణాలలో ఉన్నాయి… అందులో ముఖ్యమైనవి… త్రేతా యుగంలో “రావణాసురుడు అనే రాక్షసుడిని, రాముడు యుద్ధంలో సంహరించి” శ్రీరాముడు యుద్ధంలో గెలిచి,…

ఈ దీపావళి పండుగ పాత్రికేయుల జీవితాలలో వెలుగులు నింపాలి

Spread the love

Spread the loveపాత్రికేయులు సుఖసంతోషాలతో దీపావళి పండుగ చేసుకోవాలి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సభభవనంలో శనివారం దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా తెలుగుదేశం గ్రామీణ ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్…

Spread the love

Spread the loveకాణిపాకం ట్రస్ట్ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నీయుమితులైన శ్రీమతి దేవరకొండ సంధ్యరాణి కాణిపాక దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి దేవరకొండ సంధ్యారాణి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 08 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు ప్రాంతానికి చెందిన…

బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Spread the love

Spread the love ( నవ్యంధ్ర న్యూస్ ) మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత…

మెడికల్ కాలేజీలు ప్రవేట్ కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం

Spread the love

Spread the love ( నవ్యాంధ్ర న్యూస్ ) కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టనున్న వైఎస్ జగన్ ఏపీలో సమస్యల పై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్ అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్ ని కలవడం..నియోజకవర్గ,జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం నియోజకవర్గాలలో…

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

Spread the love

Spread the loveపోలాను ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపిన వాల్మీకులు అన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్ స్టాండ్ చిట్వేల్ రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాంనగర్ రమేష్ నేతృత్వంలో…

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన ఏఎస్పి రామనాద్ హెగ్డే

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను రాజంపేట ఎఎస్పి రామనాధ్ హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు