navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన మధ్యాహ్నం స్లాట్ ను పునః ప్రారంభించిన అధికారులు

Spread the love

Spread the loveశ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు శుభ వార్త తెలిపారు శ్రీశైలం మల్లన్నఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాలలో ఉదయం,రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను ఆలయ అధికారులు పున: ప్రారంభించారు. తాజా నిర్ణయంతో…

మహానాడు పండుగను టిడిపి శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveకడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాలలో మహానాడు పండుగ జరగడం తెలుగు తమ్ముళ్ల అదృష్టం మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేటలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం,,, మహానాడులో రాజంపేట తెలుగు తమ్ముళ్లు సత్తా చూపాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే…

కృష్ణ గీత

Spread the love

Spread the loveభగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం 1. భగవద్గీతను లిఖించినదెవరు?=విఘ్నేశ్వరుడు.2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?= భీష్మ పర్వము.3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?=మార్గశిర మాసము.4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?=హేమంత ఋతువు.5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?= వసంత ఋతువు.6. భగవద్గీత ఎవరు ఎవరికి…

ప్రభుత్వాలు మారిన ఆగని సహజ వనరుల ఇసుక ఎర్రచందనం మట్టి దోపిడీ అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఎర్రచందనం, ఇసుక,మట్టి దోపిడీ పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన సహజ వనరుల దోపిడీలో ఎలాంటి మార్పు లేదు గత ప్రభుత్వంలో ప్రజలకు ఇసుక మట్టి అందుబాటులో ఉండేది కాదు ఉన్న కూడా అధిక ధరకు అమ్మేవారు కానీ కూటమి ప్రవర్తన వచ్చిన తర్వాత ఇసుకను ఉచిత చేయడం ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం కాకపోతే మన మండలపరిధిలోని బాలరాజుపల్లి రీచ్ నుంచి 24గంటలు నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో పెద్ద టిప్పర్లు బెంగళూరుకు యదేచ్చగా ఇసుక తరలిపోతున్న అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నారు అలాగే మట్టి కూడా దోచుకుపోతున్నారు సహజ వనరులు ఇలా దోచుకుపోవడం వల్ల రాబోవు తరాలకు చాలా ఇబ్బంది కడుతుంది ఇది గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వీటన్నిటి పైన కూడా పర్యావరణ శాఖకు మరియు గ్రీన్ ట్రిబ్యునల్ కు త్వరలో బిజెపి బృందం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నది అలాగే మన ప్రాంతంలో ఎర్రచందనం దోపిడీ కూడా ఎరేచ్గా జరుగుతున్నది దానికి నిదర్శనం ఈమధ్య ఒంటిమిట్ట దగ్గర దొరికిన ఎర్రచందనమే ఎక్కడ ఎర్రచందనం దొరికిన ఒక పాత లారీలో కొన్ని ముద్దులు పెట్టి ఇవి అన్ని కోట్లు ఎన్ని కోట్లు అని విలువ చేసింది పట్టుకున్నామని చెప్పడమే తప్ప ఏ ఒక్కరి పైన బడా స్మగ్లర్ పైన చర్య తీసుకున్న పాపన్న పోలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎర్రచందనం స్మగ్లర్ యదయచ్చుగా ఎర్రచందనాన్ని తరలిస్తూనే ఉన్నారు జిల్లా అధికారులందరికి కూడా బిజెపి చేసే విజ్ఞప్తి డిమాండ్ ఏమంటే ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు మీ పైన అధికంగా ఉన్నది కావున మీరు చూసి చూడనట్టు అధికార పార్టీతో లాలుచబడి వ్యవహరిస్తే భవిష్యత్తు తరాలకు మీరు అన్యాయం ద్రోహం చేసిన వారుగా మిగులుతారు కాబట్టి ఇప్పటికైనా బాలరాజు పల్లి ఏట్లోయించి రాత్రులు పొగలు అధిక లోడ్లతో వెళ్తున్న లారీలను ఆపగలరని ప్రకృతిని కాపాడగలరని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Spread the love

Spread the love

కడప గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…!!

Spread the love

Spread the loveకారుపై పడ్డ లారీ, కారులో ప్రయాణిస్తున్న 5 మంది మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

కడప కు విచ్చేసిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కు ఘన స్వాగతం పలికిన డిఐజి

Spread the love

Spread the loveకడప ( నవ్యాంధ్ర న్యూస్ ) కడప పర్యటనకు విచ్చేసిన టిడిపి హరీష్ కుమార్ గుప్తాకు శనివారం విమానాశ్రయంలో డిఐజి కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు

చమర్తికి అన్నమయ్య ప్రెస్ క్లబ్ సభ్యుల చే ఘన సత్కారం

Spread the love

Spread the loveTDP నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ గా చమతి జగన్ మోహన్ రాజును గురువారం నిర్వహించిన మినీ మహానాడులో అబ్జర్వర్ దుర్గాప్రసాద్ ప్రకటించిన సందర్భంగా చమర్తి. జగన్ మోహన్ రాజును…

మిని మహానాడు విజయవంతం

Spread the love

Spread the loveమహానాడు లో రాజంపేట సత్తా చాటుదాం కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటాం కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు టిడిపి నీ బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు కార్యకర్తల జోలికి వస్తె వైసీపీ నాయకుల ఏం గతి పడుతుందో నిరూపించాం కలిసి కట్టుగా పనిచేద్దాం తెలుగు తమ్ముళ్ళ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండడంనా…

ఆంధ్రప్రదేశ్ లో దసరా నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడి

Spread the love

Spread the loveఅమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలన్నారు. గత…

జూన్ 3 నుంచి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం

Spread the love

Spread the loveఅయోధ్య ( నవ్యాంధ్ర న్యూస్ ) అయోధ్య రామమందిరం నిర్మాణం జూన్ 5 నాటికి ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో రామర్బార్ ‘ప్రాణప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న జరిగే…