navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

టిడిపి శ్రేణులను ప్రతి ఒక్కరిని కలుపుకుని నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తం

Spread the love

Spread the loveచమర్తి తెలుగుదేశం విజయానికి జగన్మోహన్ రాజు నాయకత్వంలో కృషి చేస్తాం, టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన కూచివారిపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు సమచితస్థానం, టిడిపికి అడ్డాకూచివారి పల్లి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) తెలుగుదేశానికి కంచుకోటైన కూచువారిపల్లి గ్రామానికి,గ్రామ ప్రజలకు తాను ఎల్లప్పుడూ…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశ్వకర్మ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ,సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిధిలోని రాజంపేటలో శనివారం స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని, నైపుణ్య చేతివృత్తుల వారి కోసం విశ్వకర్మ కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ…

బొప్పాయి రైతుల పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం చిట్వేలి మండలంలోని బొప్పాయి రైతుల పంట పొలాలను సందర్శించారు. మండలంలోని రైతు ప్రభాకర్ రెడ్డి 35 ఎకరాలలో, శివరాం రెడ్డి 10 ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించారు. వారి పొలాలలో…

బొప్పాయి రైతులకు మద్దతు ధర కల్పిస్తాం

Spread the love

Spread the loveబొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటాం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) చిట్వేల్, పెనగులూరు మండలాలలో బొప్పాయి రైతులకు బొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా…

జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించి యూరియా అందుబాటులో ఉంది.

Spread the love

Spread the loveతప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అధికారులు ట్రేడర్స్ రైతు సంఘాలు సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించబడుతుంది. టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 08 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో 07.50 రూపాయలుగా నిర్ణయించబడింది జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06…

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ ను కలిసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఉండవల్లి సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రరాష్ట్రమంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి,మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారుఅనంతరం రాజంపేట నియోజకవర్గ, అన్నమయ్య జిల్లాలోని రాజకీయ పరిస్థితులను నారా లోకేష్ తో చర్చించారు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడును సన్మానించిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నాగోతు రమేష్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శనివారం రాజంపేట ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.ఈ ఆత్మీయ సన్మాన సభలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,మాజీ…

Spread the love

Spread the loveదళితులపై అగ్రవర్ణాల దాడి పచ్చి అవాస్తవం దళితులపై ఏ బ్రాహ్మణుడు కాని, ఏ వైశ్యుడు కాని, ఏ క్షత్రియుడు కాని దాడి చెయ్యలేదు. కానీ దళితులపై అగ్రవర్ణాల వారి దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు మండలపరిధిలోని పొత్తపిలో నిర్వహిస్తున్న…

తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలు తాత్కాలికంగా మూసి వేయనున్న టీటీడీ అధికారులు

Spread the love

Spread the loveతిరుపతి సెప్టెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 3:30 గంటల నుంచి సోమవారం ఉ 3 గంటలకు వరకు దర్శనాలునిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారుశ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం కంపార్టమెంట్ల షెడ్లు,క్యూలైన్లు నిండిఉన్నందునభక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని నిలిపివేసమన్నారుభక్తులు…

విద్యార్థి దశ నుంచి అంచేలంచేలగా ఎదిగిన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయం

Spread the love

Spread the loveమంత్రి సత్య కుమార్ యాదవ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడుకు ఘన స్వాగతం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) విద్యార్థి దశ నుంచి సాధారణ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడు కృషి అభినందనీయమని…