navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

“Acharya Padmavati” call to support Indian army and leadership

Spread the love

Spread the loveప్రియమైన భారతీయులారా… “ఆపరేషన్ సింధూర్” పేరుతో కీచక పాకిస్తాన్ తో జరుగుతున్న ధర్మ యుద్ధం ఈ క్లిష్ట సమయంలో, మన దేశం ఒక్కటై అడ్డంకులను ఎదుర్కొంటున్న వేళ, నేను, ఆచార్య పద్మావతి, ప్రతి పౌరుడిని మన వీరోచిత భారత సైన్యానికి మరియు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి మద్దతు ఇవ్వాలని…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

Spread the love

Spread the loveకాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో

వీర‌మ‌ర‌ణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా…

Spread the love

Spread the loveబిగ్ బ్రేకింగ్ న్యూస్ కాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో

వీర‌మ‌ర‌ణం పొందిన జవాన్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

Spread the love

Spread the loveరాజంపేట (పబ్లిక్ టుడే) పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో శనివారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో 2022 నుంచి 24 వరకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తేజం రవి ప్రసాద్ ను 24 నూతన కమిటీ అధ్యక్షులు కొండూరు రఘురాం రాజు శాలువాతో ఘనంగా సత్కరించి బాధ్యతలు…

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

Spread the love

Spread the loveస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే.. అహ్మదాబాద్‌లో పోస్టుల…

A Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI)

Spread the love

Spread the loveA Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI) A Call to Support Our Indian Army, Operation Sindhoor, and Leadership of our Respected P.M MODIJI. Dr.Shiva Subrahmanyam (SHIVAJI) Dear Fellow Indians, In these challenging times,…

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు (నవ్యంధ్రన్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు ( నవ్యాంధ్ర న్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…