Category జిల్లా వార్తలు

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన సమితి చేపట్టిన రిలేదీక్షకు సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిధి వద్ద జిల్లాసాధనసమితి మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని చేపట్టిన రిలేధీక్షలలో 7 వ రోజు నందలూరు జేఎసి సభ్యులు చేపట్టిన రిలే దీక్షలలో వైయస్ఆర్సీపీ జిల్లా…

గీతాంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి రమణను అభినందించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి

Spread the love

Spread the loveసమాజానికి సేవలు అందిస్తూ తండ్రి తగ్గ తనయుడిగా నిలిచాడని ఎస్వి వినయ్ ని ప్రశంసించిన చమర్తి గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,ఆరోగ్యన్ని ఇచ్చే క్రీడల పట్ల…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావ తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జేఎసి ఆధ్వర్యంలో 2వ రోజు పట్టణ కూటమి నాయకులు డాక్టర్ నవీన్,సుధాకర్,రాజ,డిఆర్ఎల్ మణి నాయుడు,వాణి, అత్తిరాల దేవస్థాన సభ్యులు మన్నూరు చిన్నయ్య,గుగ్గిళ్ల చంద్రమౌళి, సంజీవరాయుడు,గీతంజలి విద్యసంస్థల అధినేత ఎస్వి.రమణ, క్రిష్ణయాదవ్,సమ్మెట శివప్రసాద్,క్లాస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డేయ్య, అబూబాకర్, వెంకటేష్, రాంనగర్ నరసింహ, గుణకల…

సోమశిల బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను వదిలిన తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా 11 (నవ్యంధ్ర న్యూస్ ) మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.నందలూరు మండలపరిధిలోని కోనాపురం సోమశిల బ్యాక్ వాటర్ లో పర్యటిస్తూ…

బిట్స్ కళాశాల వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొననున్న పసుపులేటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రములోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ వేడుకలలో ముఖ్య అతిధిగా హిందూధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను కళాశాల కరెస్పాండండ్ మన్నూరు…

కలెక్టర్ల పనితీరులో17వ ర్యాంక్ లో అన్నమయ్య కలెక్టర్‌ నిశాంత్ కుమార్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 11 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ అధిక పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొత్తం 583 ఫైల్స్ స్వీకరించగా,స్వీకరించిన ఫైల్స్ లో 482 ఫైల్స్‌ను నిర్ణీత గడువులోపే పరిష్కారించారు.ఒక్కో ఫైల్ ను సగటున రెండు రోజుల వ్యవధిలో…

అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి.

Spread the love

Spread the love₹5 లకే నాణ్యమైన భోజనం. అన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) అన్నా క్యాంటీన్ లో పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా,రుచి,శుచిగా ఉండాలని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.రాజంపేట పట్టణంలోని రోడ్ల అతిథి గృహం వద్ద కూటమి ప్రభుత్వం…

ఘనంగా నిర్వహించనున్నశ్రీ హజరత్ ఖాదరవల్లి ఔలియా ఉరుసు మహోత్సవంలో పాల్గొని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఆశీస్సులు పొందాలని భక్తులను ఆహ్వానిచ్చిన ఉరుసు కమిటీ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో వెలసియున్నజండామానులో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ హాజరత్ ఖాదరవల్లి ఉరుసు మహోత్సవాన్ని డిసెంబర్ 17,18వ తేదీలలో ఘనంగానిర్వహిస్తున్నామని శ్రీ హజరత్ ఖాదరవల్లి ఉరుసు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా పట్టణ, పరిసర ప్రాంతాలలోని భక్తులు…

జిల్లాకేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పుల్లంపేట విద్యార్థులచే ర్యాలీ.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) పద కవిత పితామహుడు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్యనడయాడిన ప్రాంతమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బుధవారం పుల్లంపేటలో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ,మానవహారం కార్యక్రమాన్నినిర్వహించారుఈ సందర్భంగా జేఏసీ నాయకులు ద్వారక గోపీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల జిల్లా కేంద్రంగా…

తిరుమల మహా పాదయాత్ర లో పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులకు పిలుపునిచ్చిన దేవరకొండ బానుమూర్తి శర్మ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 10 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని హెచ్ చెర్లోపల్లి గ్రామంలో వెలసియున్నశ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ శనివారం 33వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమౌతుందని దేవరకొండ భానుమూర్తి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా తిరుమల…