Category జిల్లా వార్తలు

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రతినిత్యం యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు యోగాంధ్ర 2025 జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం అవరణంలో జిల్లా…

ఈ చారిత్రక మహానాడు ర్యాలీకి అపారమైన మద్దతు అందించిన మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన నమ్మకం, ఆదరణ నాకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోంది. మీ ప్రేమతోనే ఈ విజయయాత్ర ముందుకు సాగుతోంది.

Spread the love

Spread the loveమెడ విజయ్ శేఖర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ.

ఘనంగా పుణ్య శ్లోక అల్యాబాయ త్రి శతబ్ది జయతోత్సవాలు

Spread the love

Spread the love పుణ్య శ్లోక అహల్య బాయ్ త్రిషతాబ్ది జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి త్రి శతాబ్ది జయతోత్సవాలలో భాగంగా 31 మే 2025 3 వ జయంతి సందర్భంగా నిర్వహిస్తూన్న ఆ మహాతల్లి గొప్పతనం అందరికీ చాటి చెబుతూ ఆమె జీవితం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ఘనంగా…

చమర్తిని శభాష్ రాజు అని చిరునవ్వుతో పలకరించిన యువనేత నారా లోకేష్

Spread the love

Spread the loveకడప జిల్లాలో మహానాడును విజయవంతం చేయడం పై హర్షం,,,, కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లాలో మూడురోజులు నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చమర్తి జగన్మోహన్ రాజు ను శభాష్ రాజు బాగా కష్టపడి, మహానాడును విజయవంతం చేశారని అభినందించారు.

మహానాడు బహిరంగ సభలో చంద్రబాబుతో చమర్తి విజయకేతనం.

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) కడపలో నిర్వహిస్తున్న మహానాడు 3వ రోజు గురువారం భారీ బహిరంగ సభలో నవ్యాంధ్ర నిర్మాత, భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ ఆశా కిరణం, విజన్ 2047 సారథి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి రథసారథి,,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్…

మోడల్ స్కూల్ సమీపంలో స్కూటీని ఢీ కొన్న లారీ ఐదు మందికి తీవ్ర గాయాలు వీరబల్లి నుంచి రెడ్డిపల్లి కి వెళుతుండగా ఘటన క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Spread the love

Spread the love

తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్ శేఖర్ రెడ్డి నేతృత్వంలో పసుపు జెండాకు గౌరవ వందనం

Spread the love

Spread the loveప్రజల ఆశయాలకు అద్దం పట్టే, పార్టీ శక్తిని ప్రదర్శించే వేదికగా కడప మహానాడు 2025 నిలిచింది. ఈ మహానాడును పురస్కరించుకొని, తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే పరిపాలనలో నాణ్యత, అభివృద్ధికి చిరునామా, ప్రజల అభిమానం కలిగిన రాజకీయ దిశ. ఈ…

యుగపురుషుడు నందమూరి తారక రామారావు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వైబియన్ పల్లిలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అన్నారు బడుగు బలహీనవర్గాల సంక్షేమం,రాజకీయ భవిష్యత్తుకు కృషి చేసిన పాలకుడు; ఆంధ్రుల అభిమాన నటుడు; ‘అన్న’గా, నందమూరి తారక రామారావు ప్రజల గుండెలలో కొలువైన మహా నాయకుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన స్మృత్యంజలి ఘటించడం మనందరి మహాభాగ్యం ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముళ్ళగూరీ సుబ్రహ్మణ్యం నాయుడు భాసినేని రెడ్డయ్య నాయుడు గొల్లపూడి సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్టు పోగుల ఆదినారాయణ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ముల్లగూరి వేణుగోపాల్ నాయుడు బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ కార్యదర్శి ఎన్ గిరీష్ బిజెపి నాయకులు ఆచారి యోగి గణేష్ రామయ్య సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Spread the love

నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి

Spread the love

Spread the loveఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో కలిసి పూలమాల వేసిన చమర్తి. కారణజన్ముడు స్థాపించిన పార్టీ లో పని చెయ్యడం అదృష్టం,,, తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణజన్ముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో సభ్యునిగా పనిచేయడం తన అదృష్టమని రాజంపేట టిడిపి…

రేషన్ గౌడన్, వాహనాల పై ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు ముద్రించాలి

Spread the love

Spread the loveజూన్ ఒకటి నుండి ప్రతి రేషన్ గౌడన్, వాహనాల పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ ఓబీసీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ అన్నారు.పేదలకిచ్చే బియ్యం ప్రదానమంత్రి నరేంద్రమోదీ కరోనా కష్టకాలం నుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలు మధ్యతరగతి,కుటుంబాలకు అర్హులందరకీ 5కేజీల చొప్పున ఇస్తున్నారని…