జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మౌన ప్రదర్శన

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని రోడ్ల భవనాల అతిథి గృహం నుండి బైపాస్ లోని నందమూరి తారక రామారావు విగ్రహ కూడలి వరకు జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జేఎసి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు ఈ మౌన ప్రదర్శన మార్కెట్ మీదుగా పాత బస్టాండ్…









