Category Uncategorized

ఆదివారం అత్తిరాలలో ఉదయమే గిరి ప్రదక్షిణ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 05 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అత్తిరాలలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ,గంగా హారతి (కేవలం కర్పూరం హారతి మాత్రమే) ఉంటుందనిచంద్ర గ్రహణం కారణంగా సాయంత్రం నిర్వహించవలసిన గిరి ప్రదక్షిణ ఉదయం 5 గంటలకు చేయాలని గిరి ప్రదక్షిణ…

ఆరుగురి ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు 4½ ఏళ్ల జైలు శిక్ష

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట 3వ అదనపు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ బస్–సిమెంట్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ మహదేవకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందగా, 29 మందికి…

సేనతో సేనాని గోడపత్రాలను ఆవిష్కరించిన జనసేన నాయకులు కేదార్నాథ్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 28 (నవ్యంధ్ర న్యూస్ ) నందలూరులో వెలసియున్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో సేనతో సేనాని గోడపత్రాలను నందలూరు మండల జనసేన నాయకులు కేదార్నాథ్ సేనతో సేనాని గోడపత్రాలను ఆవిష్కరించారుఈ సందర్బంగా కేదార్నాథ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గురువారం నుంచి శనివారం వరకు జనసేన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘సేనతో సేనాని’…

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ భావన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ డివిజన్ నూతన సబ్ కలెక్టర్ గా నియమింపబడిన హెచ్ ఎస్ భావన, బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్…

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ( నవ్యాంధ్ర న్యూస్ ) హర్యానా మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి IPS అయ్యింది. 22 ఏళ్లకి రెండోసారి ఆల్‌ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు సంవత్సరాలు మొబైల్ ఫోన్ వాడలేదు

Spread the love

Spread the love

ముఖ్య మంత్రి గారూ!నిరుద్యోగ భృతి ఎప్పుడు?

Spread the love

Spread the loveఆడ బిడ్డ నిధి ఎక్కడ? 50 ఏళ్లకే పెన్షన్ మాటేమిటి? అన్నమయ్య జిల్లా 28 ( నవ్యాంధ్ర న్యూస్ ) సూపర్ సిక్స్ హామీలలో నిరుద్యోగభృతి,ఆడబిడ్డ నిధి,50 ఏళ్లకే పెన్షన్ హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి…

ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా: అన్నారు.

Spread the love

Spread the loveభార్యా బిడ్డలు మాత్రమే కాదు పశువులు కూడా ఏదో ఒక ఋణం కారణంగా మనతో బంధం ఏర్పాటు చేసుకుంటాయి. హిందూ ధర్మచక్రం చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు నిన్న పరమపదించారు … వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని…

స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the love

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…

కూలిపోవడానికి ముందు విమానం లోపల ఇలా

Spread the love

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ

Spread the love

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…