Category రాష్ట్ర వార్తలు

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షులుగా పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveరాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు అధ్యక్షులను కూటమి ప్రభుత్వం నియమించింది అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 18 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించిందిఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు…

ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ. (నవ్యాంధ్ర న్యూస్ ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలకృష్ణ కుమార్తె తేజస్విని మర్యాదపూర్వకంగా కలసి చెక్ ను అందజేశారు

Spread the love

Spread the love

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్

Spread the love

Spread the loveటీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం దక్కడం మరింత బాధ్యతను పెంచింది తిరుపతి జిల్లా సెప్టెంబర్ 10 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుండి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుల…

ఏపీలో నాలుగు దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాంరాష్ట్ర ఎన్నికల

Spread the love

Spread the loveకమిషనర్ నీలం ఏపీలో స్థానిక సంస్థలఎన్నికలను నాలుగు దశలలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ( నవ్యాంధ్ర న్యూస్ ) అమరావతిలో మంగళవారం ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ…

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ ను కలిసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

Spread the love

Spread the loveఉండవల్లి సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రరాష్ట్రమంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి,మేడా విజయ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారుఅనంతరం రాజంపేట నియోజకవర్గ, అన్నమయ్య జిల్లాలోని రాజకీయ పరిస్థితులను నారా లోకేష్ తో చర్చించారు

తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలు తాత్కాలికంగా మూసి వేయనున్న టీటీడీ అధికారులు

Spread the love

Spread the loveతిరుపతి సెప్టెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయం ఆదివారం చంద్రగ్రహణం ఉన్నందున సాయంత్రం 3:30 గంటల నుంచి సోమవారం ఉ 3 గంటలకు వరకు దర్శనాలునిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారుశ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం కంపార్టమెంట్ల షెడ్లు,క్యూలైన్లు నిండిఉన్నందునభక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని నిలిపివేసమన్నారుభక్తులు…

Spread the love

Spread the loveజర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఏపీజేఎఫ్ నేతలు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటాం జర్నలిస్టుల సమస్యలు పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు కోలుసు పార్థసారథి. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరతగతిన పరిష్కరిస్తాం ( నవ్యాంధ్ర న్యూస్ ) జర్నలిస్టుల సమస్యల…

కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఆగస్టు 05 ( నవ్యాంధ్ర న్యూస్ ) ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు.గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే…

తిరుమల శ్రీవారి *లడ్డూ చరిత్ర:

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జులై 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) లడ్డు తయారీ విధానం లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన…

టి టి డి ఉద్యోగి భాస్కర్ నాయుడుని కాటేసిన నాగుపాము

Spread the love

Spread the loveభాస్కర్ నాయుడిని కాటేసిన నాగుపాము ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై టీటీడీ ఉద్యోగికి చికిత్స ఇప్పటి వరకు 14 వేల పాములు పట్టిన ఘనత తిరుపతి జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.పామును పట్టే క్రమంలో మళ్లీ పాము…