Category ఫ్లాష్ న్యూస్

ఐపీఎల్-2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

Spread the love

Spread the love18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి, ఐపీఎల్-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నిలిచినది

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Spread the love

Spread the loveరాష్ట్రంలో న్యాయస్థానాల్లో 1620 పోస్టులు బర్తీ అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీలో ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్…

దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 2025 జనవరిలో 100 వ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తరువాత రాకెట్ లాంచ్ కు సిద్ధమవుతుంది ఈనెల 18 ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్ వీ సీ 61ను ప్రయోగించునుండగా…. ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ…

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే…

Spread the love

Spread the loveGranite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. Granite Quarry Massive Explosion శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన…

CM Chandrababu: కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన

Spread the love

Spread the loveCM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. CM Chandrababu Naidu కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లాలో…

ప్యాసింజర్ రైలులో మంటలు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveTG: డెమో ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును బీబీనగర్ వద్ద నిలిపివేశాడు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం…

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

Spread the love

Spread the loveకడప జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.…

నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా…