Category ఫ్లాష్ న్యూస్

తిరుమల క్యూలైన్‌లో కలకలం.ఓ భక్తురాలికి పాముకాటు..!!

Spread the love

Spread the loveతిరుపతి ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి…

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో వైరల్..!

Spread the love

Spread the love(నవ్యంధ్ర న్యూస్ ) టాలీవుడ్ సమంత జీవితంలో కొత్త అధ్యయనం మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది…

తెలుగు తేజం శ్రీ చరణికి జాక్‌పాట్.. కోట్ల వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.

Spread the love

Spread the loveఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూ పి ఎల్ ) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) క్రికెట్‌కు గర్వకారణమైన ఘట్టాన్ని లిఖించిన కడప ముద్దుబిడ్డ, భారత మహిళల జట్టు యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.…

బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Spread the love

Spread the love ( నవ్యంధ్ర న్యూస్ ) మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత…

ఐపీఎల్-2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

Spread the love

Spread the love18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి, ఐపీఎల్-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నిలిచినది

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Spread the love

Spread the loveరాష్ట్రంలో న్యాయస్థానాల్లో 1620 పోస్టులు బర్తీ అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీలో ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్…

దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 2025 జనవరిలో 100 వ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తరువాత రాకెట్ లాంచ్ కు సిద్ధమవుతుంది ఈనెల 18 ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్ వీ సీ 61ను ప్రయోగించునుండగా…. ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ…

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే…

Spread the love

Spread the loveGranite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. Granite Quarry Massive Explosion శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన…