Category జిల్లా వార్తలు

చమర్తిని గజమాలతో ఘనంగా సత్కారించిన గన్నే, పార్టీ శ్రేణులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా (AMC) గన్నే సుబ్బనరసయ్య నాయుడుని నియమించిన శుభ సందర్భంగా స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖామంత్రివర్యులు నారా లోకేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజులకు…

ఆదివారం అత్తిరాలలో ఉదయమే గిరి ప్రదక్షిణ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 05 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అత్తిరాలలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ,గంగా హారతి (కేవలం కర్పూరం హారతి మాత్రమే) ఉంటుందనిచంద్ర గ్రహణం కారణంగా సాయంత్రం నిర్వహించవలసిన గిరి ప్రదక్షిణ ఉదయం 5 గంటలకు చేయాలని గిరి ప్రదక్షిణ…

గన్నే సుబ్బనరసయ్యను వరించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి

Spread the love

Spread the loveకార్యకర్తల కృషి,శ్రమను గుర్తించిన టిడిపి అధిష్టానం కార్యకర్తల కృషి,శ్రమను ఎకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 04 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ గ్రామీణ అధ్యక్షులుగా గన్నే సుబ్బనరసయ్య తెలుగుదేశం విజయం కోసం చేసిన కృషి,శ్రమను అధిష్టానం గుర్తించి మార్కెట్ యార్డ్ అధ్యక్షుల పదవికి ఎంపిక చేశారు…

Spread the love

Spread the loveప్రధానమంత్రి భారత్ కల ఆత్మనిర్భర్ సాధించడం ఖాయం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 04 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ఆత్మ నిర్భర్ కల సాధించడం ఖాయమని జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారురాజంపేట పట్టణ శివార్లలోని యల్లమ్మ ఆలయ సమీపంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం…

ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను కలిసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా

Spread the love

Spread the loveకడప జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్ ) ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్,దేశంలోనే తొలిసారిగా జిల్లాపరిధిలోని కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్…

ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు!

Spread the love

Spread the loveప్రజాధనం ఖర్చు  అధికార దుర్వినియోగం తప్ప! అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ ముఖ్యమంత్రి పర్యటన పై మీడియాతో మాట్లాడుతూముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు,సోమవారం ఎన్టీయర్ భరోసా పింఛన్ల పంపిణి,ప్రజావేదిక, పర్యటనలోనియోజకవర్గ అభివృద్ధి పై వరాల జల్లు కురుపిస్తారని ప్రజలు ఆశలుపెట్టుకున్నారన్నారు ముఖ్యమంత్రి…

వైయ‌స్ఆర్‌.. మూడ‌క్ష‌రాల పేరు మాత్ర‌మే కాదు. కోట్లాది తెలుగు ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. తెలుగు నేల‌పై వైయ‌స్ఆర్ చెరిగిపోని జ్ఞాప‌కం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 02 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైయస్సార్ తొలి సంతకం 7 గంటల ఉచిత విధ్యుత్ ఇచ్చి రైతుల దశ దిశ మార్చినటువంటి రైతు బాంధవుడు, పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనుడు, అనేక నీటి ప్రాజెక్టులు జలయజ్ఞం కార్యక్రమంలో కరువు ప్రాంతాలకు సాగు,త్రాగునీరు అందించిన…

వైభవంగా గణేష్ నిమజ్జనం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 31 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ, పరిసర ప్రాంతాలలో గణేష్ ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు ఐదు రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించి ఐదో రోజు ఆదివారం నిర్వాహకులు గణేష్ విగ్రహాలకు ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి పట్టణ శివారులోని పోలి…

గణేష్ ఉత్సవాలలో అన్న ప్రసాదం పంపిణీ చేసిన చెవ్వు సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 31 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీరామిరెడ్డి గారి పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా గ్రామస్థులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ధ 5వ రోజు ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి…

ఆరుగురి ప్రాణాలు తీసిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌కు 4½ ఏళ్ల జైలు శిక్ష

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట 3వ అదనపు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్,ఆర్టీసీ బస్–సిమెంట్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ మహదేవకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందగా, 29 మందికి…