Category జిల్లా వార్తలు

శాన్విలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేషా స్పందన

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి విశేషా స్పందన లభించినది.ఈ ఉచిత…

నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ లో రాజు హై స్కూల్ విద్యార్ధులు ప్రతిభ కనపరిచిన రాజు విద్యసంస్థల విద్యార్థి, విద్యార్థులను అభినందించినసిఈఓ రఘరామరాజు

Spread the love

Spread the loveకడప జిల్లా 20 (నవ్యంధ్ర న్యూస్ ) ఒలంపియాడ్ ప్రతిభా పరీక్షలో రాజు హై స్కూల్ విద్యార్ధులు విజయ పరంపర కొనసాగిస్తూ ప్రతిభ కనపరిచారనిఇటీవల మ్యాథ్స్ ఒలంపియాడ్ లో రాజు హై స్కూల్ కు చెందిన విద్యార్థి ప్రథమ ర్యాంక్ సాధించడంతో పాటు మరో ఐదు టాప్ ర్యాంకులు సాధించారు. సైన్స్ ఒలంపియాడ్…

శ్రీశైల దేవస్థానంలో నెయ్యి వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 20 (నవ్యంద్ర న్యూస్ ) 2023 24 సంవత్సరంలో మే 2023 నుండి మార్చి 2024 లో సప్లై చేస్తున్న విజయ డైరీ సంస్థను కాదని మార్చి లో నిర్వహించిన టెండర్ లో ట్రేడర్స్ పాల్గొనవచ్చని నిబంధనలు మార్చి రాజేష్ కార్పొరేషన్ కి ఎలాంటి అనుభవం లేకపోయినా జగన్…

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు.

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 20 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్ నేషనల్సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఆదివారం కీర్తిశేషులు సయ్యద్ మహమ్మద్ జాన్ జ్ఞాపకార్థం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఒకప్రకటనలో…

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీ రామిరెడ్డి గారి పల్లి చెవ్వు సురేష్ రెడ్డి స్వగృహంలో గురువారంవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

అబాకస్ పోటీలలో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించినశ్రీ విద్యానికేతన్ విద్యార్థిని,విద్యార్థులు

Spread the love

Spread the loveరాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు కడప జిల్లా ఫిబ్రవరి 18 (నవ్యంధ్ర న్యూస్ ) విజయవాడలో నిర్వహించినరాష్ట ప్రైవేట్ పాఠశాలల యూనియన్ అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి చే విజేతలు అవార్డులుఅందుకొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో జూనియర్ స్థాయి…

శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామిఅమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి దంపతులు.

Spread the love

Spread the loveఅంగరంగ వైభవంగా హత్యరాల తేతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. చమర్తి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధ్యక్షులు,,ఈవో,వేద పండితులు. హత్యరాల పుణ్యక్షేత్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం . కడప జిల్లా ఫిబ్రవరి, 16 (నవ్యంధ్ర న్యూస్ ) పవిత్ర పుణ్యక్షేత్రంశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాక్షేత్రంగా రూపుదిదేందుకు ప్రణాళికలు…

శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఎర్పాటు చేసిన మంచుహిమలింగం వద్దశివలింగాలకు భక్తుల చే క్షీరాభిషేకం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) పరమశివుని పవిత్రమైన మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెంలో వెలసియున్నశ్రీ వరసిద్ధి వినాయకశ్రీబాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంచు హిమలింగం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త చంద్రమౌళి మాట్లాడుతూ శివపుత్రులు కొలువై ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి…

వైభవంగా శివపర్వతుల కల్యాణ మహోత్సవం

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని వరదయ్య గారి పల్లిలో వెలసియున్న అక్కమ్మ ఆలయ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని మదన గోపాలపురంలో నివాసం ఉంటున్న కొండూరు విశ్వనాధ్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు నారాయణ స్వామి, శివపర్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా…

ప్రజాస్వామ్య దేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రాజు

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులనుకాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుచంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వాటిఅనుబంధసంస్థలు,ప్రజాసంఘాలు.జర్నలిస్టుల సంఘాల…