Category జిల్లా వార్తలు

రేపు శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజ

Spread the love

Spread the loveఎలాంటి రుసుము లేకుండా పూజలో పాల్గొనవచ్చు పూజలో పాల్గొనేందుకు భక్తులందరూ ఆహ్వానితులే అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుండి సంకట హర చతుర్థి ప్రత్యేక పూజా కార్యక్రమం…

శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్నవైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టీట్ నుంచి శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఎకశిల నగర ఒంటిమిట్ట మహాపాదయాత్రను చేపట్టి ఎకశిల నగర ఒంటిమిట్ట చేరుకునికోదండరామస్వామినిదర్శించుకుని,తలనీలలు సమర్పించి,దీక్ష విరమించారు.ఈ సందర్బంగా అకేపాti మాట్లాడుతూ…

అన్ని సౌకర్యాలు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం గా ప్రకటించాలనికదం తొక్కిన విద్యార్ధులు

Spread the love

Spread the loveరాయచోటి వద్దు రాజంపేట ముద్దుఅన్న నినాదాలతోహోరెత్తిన రాజంపేట జనంలోనూ ఉత్సాహాన్ని నింపిన జై రాజంపేట అన్న నినాదాలు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు శనివారం కదంతొక్కారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాతబస్టాండ్ వరకు విద్యార్ధులు భారీ…

కాణిపాక దేవస్థాన డైరెక్టర్ దేవరకొండ సంధ్యారాణిని ఘనంగా సన్మానించనున్న దేవస్థాన అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు

Spread the love

Spread the loveచిత్తూరు డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) కాణిపాక ఆలయ సమావేశ భవన్ లో ఆదివారం కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యరాణిని కాణిపాకం దేవస్థాన అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించానున్నారని కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యారాణి భర్తదేవరకొండ భానుమూర్తి శర్మస్వామిఒకప్రకటనలోతెలిపారు.ఈ సన్మాన కార్యక్రమం లో రాజంపేట నియోజకవర్గం నుంచి భానుమూర్తి…

ప్రతి సంవత్సరం మా తండ్రి ఇడిమడకల సుబ్రహ్మణ్యం వర్ధంతి రోజు పేదలకు అల్పాహారం అందజేసిమా తండ్రినిస్మరించుకోవడంనా పూర్వజన్మ సుకృతం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మారుతీ ప్రసన్న లాడ్జ్ ఎదురుగా శనివారం భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్తండ్రి ఇడిమడకల సుబ్రహ్మణ్యం 36వ వర్ధంతి సందర్భంగా ఇడిమడకల కుమార్అల్పాహారాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఇడి మడకల కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తండ్రి…

వైభవంగా శ్రీభూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన అకేపాటి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 05 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని ఆకేపాటి ఎస్టేట్ లో శుక్రవారం శ్రీ భూదేవి సమేత శ్రీవారికళ్యాణ మహోత్సవాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి వారి సతీమణి అమరజోతి,వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్…

జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజును కలిసి శాలువాతో ఘనంగా సత్కారించిన ఎపి ఎన్జిఓస్ తాలూకా అధ్యక్ష,కార్యదర్శులు.

Spread the love

Spread the loveఎపి ఎన్జిఓస్ అధ్యక్ష, కార్యదర్శులను అభినందించి శాలువాతో ఘనంగా సత్కారించిన యల్లటూరు శ్రీనివాసులు రాజు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణశివార్లలోని యల్లమ్మ ఆలయ సమీపంలోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్ లో గురువారం నూతనంగా ఎన్నికైన ఎపి ఎన్జిఓస్ తాలూకా అధ్యక్షులుగా మేరువ వరదయ్య, కార్యదర్శిగా…

డిడిఓ కార్యాలయాల ఏర్పాటుతోపంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం.

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 ( నవ్యంధ్ర న్యూస్ ) జిల్లాలోని ప్రతి డివిజన్ లో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటుతో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.రాజంపేటమండలపరిధిలోని బోయినపల్లిలో ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్…

12 పి.ఆర్.సి కమిషన్ నియమించి,తక్షణమే 30 శాతం ఐ. అర్ ప్రకటించాలని డిమాండ్ చేసిన ఎస్.టి.యు రాష్ట్ర సహఅధ్యక్షులువై.సుబ్రమణ్యం రాజు,

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) 12 వ పి ఆర్ సి కమిషన్ ను వెంటనే నియమించి 30 శాతం ఐ ఆర్ ప్రకటించాలనీ ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిల చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్రసంయుక్త అధ్యక్షులువైసుబ్రమణ్యం రాజు,ఉపాధ్యక్షులుజి…

ఊటుకూరు కొండ్లోపల్లి మధ్య రాకపోకలు ఆపివేసిన రెవిన్యూ అధికారులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు గ్రామ పంచాయతీలో దిత్వా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు పుల్లంగేరు స్వల్పంగాపారుతుండడంతోగురువారం తెల్లవారుజామున నుంచి వాగు ప్రవాహం పెరిగిందని గ్రామస్తులు వెల్లడించడంతోరెవిన్యూ అధికారులు ఊటుకూరు – కొండ్లోపల్లి మధ్య రాకపోకలు నిలిపివేసినదిప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రజలు…