Category జిల్లా వార్తలు

జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద వంటా వార్పు నిర్వహించిన జేఎసి నాయకులు, కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ). జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, న్యాయమూర్తుల, భారతీయ విద్యానికేతన్, శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల అధినేత, లయన్స్ క్లబ్ లైన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన…

ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యువకుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 25 (నవ్యంధ్ర వార్త పత్రిక) కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ, వాటికి సంతృప్తి చెందకుండా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2022లో బిటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ హవల్దారుగా, 2023లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా…

చెయ్యేరు నదిలో జలదీక్షలో పాల్గొన్న రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీధర్

Spread the love

Spread the love (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలపరిధిలోని నందలూరు సమీపంలోని చెయ్యేరు నదిలో నిర్వహించిన జలదీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎద్దల సాగర్, పూల భాస్కర్ పాల్గొన్నారు.…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని న్యాయవాదులు, విద్యార్ధి వ్, నిర్వహించిన ర్యాలీకి విశేషస్పందన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) న్యాయవాదులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలని న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందనలభించినదిన్యాయస్థానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ రోడ్ల భవనాల అతిది గృహం,పాతబస్ స్టాండ్…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసి) చేపట్టిన బంద్ విజయవంతం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా ముగిసినది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.ఆటోలు తిరగకుండా ఆటో కార్మికులే బంద్ నిర్వహించారు.బస్సులు బస్ స్టాండ్ కు పరిమితమైనవి.పాత బస్టాండ్ లో ఆటో కార్మికులే ఆటోలు తిరగకుండా బంద్ కు సంపూర్ణంగాసహకరించారు.…

ఎడుకొండల వాడ వెంకటరమణ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే ఆలోచన ముఖ్యమంత్రిచంద్రబాబుకు కలిగించు స్వామి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…

నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…

ప్రసాద్ బాబు అంటేఓ నమ్మకం..

Spread the love

Spread the loveపార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒక అండ, కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వెన్నుచూపని ధైర్యవంతుడు.. అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులుగానియమితులైన సుగవాసి ప్రసాద్ బాబుయంగ్ టైగర్, డైనమిక్ లీడర్‌గా అంకితభావంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబును జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా…

ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో రహిత సమాజానికి సహకరించి ప్రభుత్వ ఆశయాన్ని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారుఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజుమాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్నిసద్వినియోగం…

రిలే దీక్షను విరమింపజేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, డాక్టర్ నవీన్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి జేఎసి ఆధ్వర్యంలో9 వరోజు “రిలేదీక్ష” లో పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు,ఎస్ఎస్ పంత్, తదితరులకు జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,సమ్మెట శివప్రసాద్, డాక్టర్ నవీన్ జేఎసి సభ్యులు,కూటమి నాయకులు…