Category రాష్ట్ర వార్తలు

Spread the love

Spread the loveలేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరీ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, జైలులో ఉన్న అఘోరీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఘోరీపై అత్యాచారం కేసు నమోదైంది. అఘోరీ పూజల పేరుతో కొండగట్టు ఆలయానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఓ మహిళ పోలీసులకు…

రేపట్నుంచి కొత్త రేషన్ కార్డు సైట్ ఓపెన్ అవుతుంది.

Spread the love

Spread the loveకొత్త రైస్ కార్డులు పెట్టుకోవచ్చు. పిల్లల్ని చేర్చుకోవచ్చు కొత్తగా పెళ్లయిన వారు తల్లిదండ్రులు కార్డు నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు.

ఏపీలో భూ ప్రకంపనలు..

Spread the love

Spread the loveప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు

టి టి డి ఉచిత వివాహలకు విశేష స్పందన తిరుమల (నవ్యంధ్ర న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తితిదే ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. 2025 మే 1 వరకు తితిదే ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని తితిదే వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love

Spread the love

ఉపాధి హామీ పథకంలో పనిచే స్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్రేషి యాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్త ర్వులు జారీచేసింది. పని ప్రదే శాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.ఒక లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్ష లకు పెంచారు. పని ప్రదేశాల్లో ‘ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి విక 3 లాంగులైతే రూ.లక్షకు పెంచుతూ సవరణ జీఓ జారీ చేశారు.🌱

Spread the love

Spread the love

తెలుగు భాషా సదస్సుకు ఆహ్వానం అందుకున్న గంగనపల్లి వెంకటరమణ

Spread the love

Spread the loveరాజంపేట, మే 5 ( నవ్యంధ్ర) తెలుగు భాషకు పట్టాభిషేకం అనే పేరుతో ఈనెల 8వ తేదీ గురువారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో జరిగే భాషా సదస్సుకు రాజంపేటకు చెందిన తెలుగు అధ్యాపకులు, కవి పండితులు గంగనపల్లి వెంకటరమణ ఆహ్వానం అందుకున్నారు. హైదరాబాదుకు చెందిన తెలుగు భాషా చైతన్య సమితి…

CPI Narayana: ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని

Spread the love

Spread the loveప్రధాని మోదీ అమరావతి అభివృద్ధి కోసం నిధులు ప్రకటించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా మరియు అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు తిరుపతి(ఆటోనగర్‌), మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి పనులను శుక్రవారం పునఃప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, రాజధాని అభివృద్ధికి…

కుమ్మేసిన వాన

Spread the love

Spread the loveజిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మాడుగుల మండలం కేజేపురం, వీరవిల్లి అగ్రహారం, ఘాట్‌రోడ్డు జంక్షన్‌, ఎం.కోడూరు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నక్కపల్లి మండలంలో కూడా పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ…

వడదెబ్బ బాధితులకు ప్రత్యేక వార్డు

Spread the love

Spread the loveఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ బాధితులకు తక్షణం చికిత్స అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.…

జల్లులతో చల్లబడిన వాతావరణం

Spread the love

Spread the loveవాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నగరంపై మబ్బులు కమ్మేశాయి. 5, 6 తేదీల్లో ఉత్తరకోస్తాకు వర్షసూచన విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నగరంపై మబ్బులు కమ్మేశాయి. సాయంత్రం వరకూ మేఘాలు ఉన్నాయి. నగరంలో చిన్నపాటి జల్లులు కురవగా, శివారు ప్రాంతాల్లో ఒక…