Category రాష్ట్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో దసరా నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడి

Spread the love

Spread the loveఅమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలన్నారు. గత…

రాష్టంలో మొబైల్ రేషన్ వ్యాన్లు రద్దు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveజూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలని ప్రజలకు తెలిపిన ప్రభుత్వం….

శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

Spread the love

Spread the loveరంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా…

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం క్యూ కడుతున్న రోగులు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveభారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ…

తిరుపతి లో 500కోట్లతో నిర్మించనున్న ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్

Spread the love

Spread the loveతిరుపతి ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.500…

ఏపీలోని విద్యుత్ సంస్థలలో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు

Spread the love

Spread the love6 నెలలు పాటు ఎటువంటి సమ్మెలు చేయటానికి వీలు లేదు అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీ లోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో 6 నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఏపీ అత్యవసర సేవల నిర్వహణ…

CM Chandrababu: కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన

Spread the love

Spread the loveCM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. CM Chandrababu Naidu కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లాలో…

అపోలో డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వయసు 92ఆస్తి రూ.70 వేల కోట్లు

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 92 ఏళ్ల వయసులో ఇప్పటికీఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు.సాయంత్రం 5 వరకు పనిచేస్తారు.ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు. అలా ఆయన హెల్త్ కేర్ రంగంలో70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత అమెరికా…

సిపిఐ జాతీయ కార్యదర్శి కేరళ రాజ్యసభ సభ్యులను ఘనంగా సత్కరించిన మేడా కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveతిరుపతి ( నవ్యాంధ్ర న్యూస్ ) మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నివాసంలో శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేరళ రాష్ట్ర రాజ్యసభ ఎం.పీ శ్రీ పి సంతోష్ కుమార్ లు తేనేటి విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా నారాయణ, సంతోష్ కుమార్ లను మాజీ శాసన సభ్యులు, ప్రభుత్వం విప్,…

ప్యాసింజర్ రైలులో మంటలు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveTG: డెమో ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును బీబీనగర్ వద్ద నిలిపివేశాడు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం…