శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షులుగా పోతుగుంట రమేష్ నాయుడు

Spread the loveరాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు అధ్యక్షులను కూటమి ప్రభుత్వం నియమించింది అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 18 ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన అధ్యక్షులు గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడును కూటమి ప్రభుత్వం నియమించిందిఈ సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు…









