Category రాష్ట్ర వార్తలు

అపోలో డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి వయసు 92ఆస్తి రూ.70 వేల కోట్లు

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) 92 ఏళ్ల వయసులో ఇప్పటికీఆయన ఉదయం 10 గంటలకు ఆఫీస్ కు వెళ్తారు.సాయంత్రం 5 వరకు పనిచేస్తారు.ఆదివారం ఒక్కరోజు శెలవు తీసుకుంటారు. అలా ఆయన హెల్త్ కేర్ రంగంలో70వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. చెన్నైలో పుట్టిన ప్రతాప్ రెడ్డి,స్టాన్లీ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత అమెరికా…

సిపిఐ జాతీయ కార్యదర్శి కేరళ రాజ్యసభ సభ్యులను ఘనంగా సత్కరించిన మేడా కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveతిరుపతి ( నవ్యాంధ్ర న్యూస్ ) మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నివాసంలో శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేరళ రాష్ట్ర రాజ్యసభ ఎం.పీ శ్రీ పి సంతోష్ కుమార్ లు తేనేటి విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా నారాయణ, సంతోష్ కుమార్ లను మాజీ శాసన సభ్యులు, ప్రభుత్వం విప్,…

ప్యాసింజర్ రైలులో మంటలు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveTG: డెమో ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును బీబీనగర్ వద్ద నిలిపివేశాడు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం…

నకిలీపత్రాలు సమర్పించిన 17మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ నుండి తొలగింపు

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) న్యాయవిద్యకు సంబంధించి నకిలీ ధృవపత్రాలతో 17మందిపై వేటు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగుతున్న 17 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి తక్షణమే తొలగిస్తూ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులుగా నమోదు అయ్యే సమయంలో రాష్ట్ర బార్ కౌన్సిల్కు వీరంతా…

రోహిత్ బాటలోనే విరాట్.. టెస్టులకు గుడ్ బై..!!

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్త్‌ ) రోహిత్ బాటలోనే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు స్టార్ క్రికెటర్ కోహ్లి. ఇంగ్లాండ్‌ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని బీసీసీఐకి ముందుగానే సమాచారమిచ్చిన కోహ్లి తాజాగా తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సమయంలో రిటైర్మెంట్ వద్దని బీసీసీఐ వారించినప్పటికీ.. కోహ్లి పట్టించుకోలేదని తెలుస్తోంది. బ్రేకింగ్…

మే 18న రీశాట్-1B ప్రయోగం

Spread the love

Spread the loveశ్రీహరి కోట ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీలో మే 18న ఉ.6:59 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61 XL వాహకనౌక రీశాట్-1B (EOS-09) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇది సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది. రీశాట్ సిరీస్లో ఏడవది అయిన 1,710…

ఇద్దరు బావమర్దులను ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన బావ

Spread the love

Spread the love దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అ సంఘటన పెద్ద ఘర్షణగా మారింది. చివరికి బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ( నవ్యాంధ్ర…

Spread the love

Spread the loveకాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయింది May 12, 2025( నవ్యాంధ్ర న్యూస్ ) కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం పోయిందితెలంగాణ : కాలుకు గాయమైందని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన పరమేష్‌(25) ఈ నెల 5న కుడికాలు పాదానికి రేకు గీసుకొని గాయమైంది.…

వీర జవాన్ మురళి నాయక్, మృతదేహానికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఘన నివాళి

Spread the love

Spread the loveహైదరాబాద్: 2025 మే 11 ( నవ్యాంధ్ర న్యూస్ ) జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు ఏపీ జవాన్ మురళీ నాయక్. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అతను జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మురళీ నాయక్…

ప్లాస్మా చికిత్స ఉచితంగా అందిస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ ఆసుపత్రి

Spread the love

Spread the loveవిశాఖలో ఇక్కడ మాత్రమే మోకాళ్ల నొప్పులకు ‘ప్లాస్మా’ చికిత్స విశాఖపట్నం ( నవ్యాంధ్ర న్యూస్ ) విశాఖలోని విమ్స్ ఆస్పత్రి (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ) కేజీహెచ్ కు ప్రత్యామ్నాయంగా మారబోతోంది. ఇక్కడ మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉందని శుక్రవారం ఆ విభాగాధిపతి డా. భవానీ ప్రసాద్ తెలిపారు.…