Category రాష్ట్ర వార్తలు

తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు

Spread the love

Spread the loveదాదాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు.

శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి నూతన అధ్యక్షులుగా కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా అక్టోబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా జనసేన నాయకులు కొట్టె సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.శ్రీ కాళహస్తి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ప్రమాణస్వీకారోత్సవంలొ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ…

బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Spread the love

Spread the love ( నవ్యంధ్ర న్యూస్ ) మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత…

మెడికల్ కాలేజీలు ప్రవేట్ కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం

Spread the love

Spread the love ( నవ్యాంధ్ర న్యూస్ ) కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టనున్న వైఎస్ జగన్ ఏపీలో సమస్యల పై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్ అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్ ని కలవడం..నియోజకవర్గ,జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం నియోజకవర్గాలలో…

శ్రీశైల ఆలయ అభివృద్ధి నిమిత్తం 2 వేల హెక్టార్ల అటవీభూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్న కూటమి ప్రభుత్వం

Spread the love

Spread the loveతిరుమల తరహాలో శ్రీశైలాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం అక్టోబర్ 16న శ్రీశైలం రానున్న ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చించనున్న సీఎం జాతీయ రహదారులతో శ్రీశైలానికి అనుసంధానం కల్పించాలని అధికారులకు ఆదేశం శబరిమల తరహాలో సౌకర్యాలపై అధ్యయనం చేయాలని సూచించిన పవన్ కల్యాణ్ అభివృద్ధికి సమానంగా పర్యావరణ పరిరక్షణ, పులుల…

తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

Spread the love

Spread the loveఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ప్రారంభించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల, 2025, సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన రాజ్యసభ ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the loveతాడేపల్లి సెప్టెంబర్ 24 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveవిజయవాడ సెప్టెంబర్24 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రికుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను…

ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంద్ర సమ్యాఖ్య ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన పలాసా శాసనసభ్యులు గౌతు శిరీష,వెంకన్న చౌదరిలు

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంద్ర సమ్యాఖ్య(ఎపిఎన్ఆర్ టిఎస్) ప్రధాన కార్యాలయాన్ని పలాస శాసనసభ్యులు గౌతు శిరీష,శ్రీ వెంకన్న చౌదరిలు సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రుల (ఎన్ఆర్టిఎస్) సమస్యలను అధికారులకు వివరించారు.గౌతు శిరీషఎపిఎన్ఆర్ టిఎస్ చైర్మన్ డాక్టర్ రవి వేమూరుని ప్రత్యేకంగా కలిసి, ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న…

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖడైరెక్టర్ గా ప్రఖార్ జైన్

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 19 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖడైరెక్టర్ గా ప్రఖార్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.