Category ఫ్లాష్ న్యూస్

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు.. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు..

దేశం కోసం అమరుడైన తండ్రి

Spread the love

Spread the loveభారత్ మాతాకి జై…. వందేమాతరం అంటూ పాడే మోసిన కుమార్తెలు సాధారణంగా తండ్రి చనిపోతే పిల్లలు కన్నీరు, మున్నీరవుతారు. కానీ బీఎస్ఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ అమరుడైన ఇంతియాజ్ కుమార్తెలు మాత్రం తండ్రి చనిపోయాడు అన్న బాధను దిగమింగుకుని తన తండ్రి దేశం కోసం అమరుడు కావడంతో తండ్రి పార్ధీవ…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

Spread the love

Spread the loveకాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో

Spread the love

Spread the loveబిగ్ బ్రేకింగ్ న్యూస్ కాల్పుల విరమణ ప్రకటించిన భారత్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

Spread the love

Spread the loveస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే.. అహ్మదాబాద్‌లో పోస్టుల…

A Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI)

Spread the love

Spread the loveA Call to Support Our Indian Army by Dr. Shiva Subrahmanyam (SHIVAJI) A Call to Support Our Indian Army, Operation Sindhoor, and Leadership of our Respected P.M MODIJI. Dr.Shiva Subrahmanyam (SHIVAJI) Dear Fellow Indians, In these challenging times,…

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు (నవ్యంధ్రన్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

Spread the loveనందలూరు ( నవ్యాంధ్ర న్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…

Spread the love

Spread the loveలేడి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరీ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, జైలులో ఉన్న అఘోరీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఘోరీపై అత్యాచారం కేసు నమోదైంది. అఘోరీ పూజల పేరుతో కొండగట్టు ఆలయానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఓ మహిళ పోలీసులకు…