Category జిల్లా వార్తలు

నేటి నుంచి బోగి పండుగ రోజు వరకు కొలిమివీధిలో నిర్వహించనున్న నగర సంకీర్తనలో హిందూ కుటుంబ సభ్యులందరు పాల్గొనాలనిఆహ్వానించిన కోదండరామ స్వామి భక్త బృందం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్న తిరుమల మహా పాదయాత్ర

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 15 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోనిహెచ్ చెర్లోపల్లి గ్రామం నుంచి శనివారం ప్రారంభించిన దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి 33వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం అలిపిరి మెట్ల మార్గంలో కొనసాగుతున్నది

దేవరకొండ భానుమూర్తి శర్మ”స్వామి33వ తిరుమల మహా పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveలక్ష్మీగారిపల్లె వద్ద అన్నసంతర్పణ ఏర్పాటు చేసిన బత్యాల కుటుంబ సభ్యులు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 14 ( నవ్యంధ్ర న్యూస్ ) దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ” 33వ తిరుమల మహా పాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు మండలపరిధిలోని లక్ష్మీగారిపల్లి గ్రామం వద్దకు చేరుకుంది లక్ష్మిగారిపల్లికి చేరుకున్న దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి…

జిల్లా కేంద్ర సాధనకు కలసికట్టుగా పోరాడుదాం -తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 14 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన మండల అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో మండల స్థాయి సమావేశంనిర్వహించారుఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రాజంపేటనియోజకవర్గానికి…

శ్రీ అన్నమయ్య కీర్తన నృత్య కైంకర్యాన్ని దిగ్విజయం చేయండి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 14 (నవ్యంధ్ర న్యూస్ ) ఫిబ్రవరి 1వ తేది రాజంపేటలో శివ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 1008 మంది నృత్య కళాకారులతోనిర్వహించనున్న నోబుల్ ప్రపంచస్థాయి రికార్డుశ్రీ అన్నమయ్య కీర్తన నృత్య కైంర్యాన్ని దిగ్విజయం చేయాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ రేనాటి రాఘవేంద్ర వర్మ,సినీ దర్శకులు శివమణి, ప్రముఖ చిత్రకళాకారులు…

నియోజకవర్గానికి పట్టిన గ్రహలు వైసీపీ నాయకులే

Spread the love

Spread the loveనియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు అకేపాటి సిద్ధమా సవాల్ విసిరిన చమర్తి తక్షణమే వైకాపా ఎంపీ,ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ శ్రేణులు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) వైకాపా నాయకులే రాజంపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహాలని చమర్తి జగన్ మోహన్ రాజు ఆగ్రహం…

దేవరకొండ భానుమూర్తి స్వామి 33 వ తిరుమల మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన భక్తులు

Spread the love

Spread the loveపాదయాత్ర భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులుమేడా మల్లికార్జున రెడ్డి అన్నమయ్య జిల్లా డిసెంబర్ 13 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేటలో దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలోనిర్వహించిన 33 వ తిరుమల మహా పాదయాత్రలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్బంగాబానుమూర్తిశర్మ స్వామి మాట్లాడుతూ మండలపరిధిలోని చెర్లోపల్లి గ్రామం నుండి తెల్లవారుజామున…

హిందూ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) డిసెంబర్ 16వ తేది బుధవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది కావునఅన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమివీధిలో వెలసియున్నశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ధనుర్మాస అభిషేకాలు,పూజలు,నగరసంకీర్తనశ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక ఆధ్యాత్మికవాతావరణంలో అత్యంత వైభవంగాశ్రీ కోదండ…

విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలి.

Spread the love

Spread the loveపసుపులేటి శంకర్ అన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణగా సాంకేతిక విద్యలో రాణించండంతో పాటు మేధా సంపత్తిని పెంపొందించుకోవాలని హిందూధర్మం టెంపుల్ ప్రేయర్ సొసైటీ ఆర్గనై్సేషన్ జాతీయ అధ్యక్షులు,ఒంటిమిట్టశ్రీ పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.రాయచోటిలోని భాస్కర్ ఇన్స్టిట్యూట్ అఫ్…

జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని హమాలీ కూడలిలో నిరసన చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 12 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ భవన నిర్మాణ కార్మికులు హమాలి కూడలిలో నిరసనకు చేపట్టారు.ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ వేల మందికి ఉపాథి చూపిస్తున్న రాజంపేట ప్రాంతాన్ని ప్రభుత్వం జిల్లా కేంద్రం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక సోదరులు…