Category జిల్లా వార్తలు

ఎడుకొండల వాడ వెంకటరమణ జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే ఆలోచన ముఖ్యమంత్రిచంద్రబాబుకు కలిగించు స్వామి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 22 (నవ్యంధ్ర న్యూస్ ) ఏడుకొండల వాడ వెంకటరమణ స్వామినీపై 32 వేల సంకీర్తనలు రచించి,గానం చేసి తిరుమల కొండను విశ్వవ్యాప్తం చేశాను స్వామి.భక్తులు మీకు కానుకలు వేసేందుకు హుండీ ఏర్పాటు చేసింది నేనే కదయ్యా ఆ హుండీ ఆదాయంతోనే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది.నేను ఇంతచేసినానా జన్మ…

నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల్ శ్రీనివాసులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) చిన్న పిల్లలలో పోలియో మహమ్మారి రాకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్స్ పోలియో” నిండు జీవితానికి 2 చుక్కలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొలిమివీధి 5వ వార్డ్ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి…

ప్రసాద్ బాబు అంటేఓ నమ్మకం..

Spread the love

Spread the loveపార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒక అండ, కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వెన్నుచూపని ధైర్యవంతుడు.. అన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులుగానియమితులైన సుగవాసి ప్రసాద్ బాబుయంగ్ టైగర్, డైనమిక్ లీడర్‌గా అంకితభావంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబును జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా…

ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో రహిత సమాజానికి సహకరించి ప్రభుత్వ ఆశయాన్ని విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణలోని మునిసిపల్ కార్యాలయం, 5వ వార్డ్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారుఈ సందర్బంగా గాదిరాజు వెంకటసుబ్బరాజుమాట్లాడుతూ ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యకమాన్నిసద్వినియోగం…

రిలే దీక్షను విరమింపజేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, డాక్టర్ నవీన్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి జేఎసి ఆధ్వర్యంలో9 వరోజు “రిలేదీక్ష” లో పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు,ఎస్ఎస్ పంత్, తదితరులకు జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,సమ్మెట శివప్రసాద్, డాక్టర్ నవీన్ జేఎసి సభ్యులు,కూటమి నాయకులు…

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మొహన్ రెడ్డిని కలసిన రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి

Spread the love

Spread the love తాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు,ఎంపీ మేడా రఘునాథరెడ్డి,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంఅందజేశారు.అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ…

మెడికల్ కళాశాలాల ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమ విజయవంత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అకేపాటి

Spread the love

Spread the loveతాడేపల్లి డిసెంబర్ 18 (నవ్యంధ్ర న్యూస్ ) వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మెడికల్ కళాశాలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంవిజవంతమైన సందర్బంగా నిర్వహించిన వైసీపీ ముఖ్య నేతల విస్తృతస్థాయిసమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు,ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ లు,ఎంపీలు,శాసనసభ్యులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,పార్టీ ముఖ్య…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జిల్లా సాధన (జేఏసీ) కమిటీ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన కళాకారులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 18 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ దీక్షా శిబిరంలో స్థానిక.రైల్వే కోడూరు ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్ర…

పెన్షనర్లు ఉన్నతాధికారులకు ఇచ్చే సలహాలు రాజంపేట అభివృద్ధికి కీలకం

Spread the love

Spread the loveసబ్ కలెక్టర్ బావన అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) పెన్షనర్లు రాజంపేట అభివృద్ధిలో పాలు పంచుకునిమీఅపారమైన అనుభవంతో సీనియర్ సిటిజన్స్ గా మీరిచ్చే సూచనలు ఎంతో విలువైనవని సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన అన్నారు.రాజంపేట పెన్షనర్స్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పిల్లిపిచ్చయ్య అధ్యక్షతన ఆల్ ఇండియా పెన్షనర్స్…

నేను “పుట్టి – పెరిగిన” రాజంపేట ప్రాంత అభివృద్దే!నాకుముఖ్యం!!

Spread the love

Spread the loveజనసేన పార్లమెంట్ ఇంచార్జ్ జననేతయల్లటూరు శ్రీనివాసరాజు “ఉప్పొంగిన ప్రజా ఉద్యమం” అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేధీక్షలు బుధవారానికి8 వ రోజు” కుచేరుకున్నాయి.8 వ రోజు నిర్వహించిన రిలేనిరాహారదీక్షలో జననేత యల్లటూరుశ్రీనివాసరాజుపాల్గొన్నారు…