Category జిల్లా వార్తలు

ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 29 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జ్ సమీపంలో ఆది సొసైటీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ అఫ్ రూరల్ ఎకానమీ(ఎఎస్ యుఆర్ఈ) ఆధ్వర్యంలో సోమవారం చెవి,ముక్కు,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ భార్గవి మాట్లాడుతూ వినికిడి లోపాలను…

ఎన్నికల హామీలలో జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని అమలుచేయాలని ముఖ్య మంత్రిని108అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపి వేడుకున్న JAC నాయకులు,శరత్ కుమార్ రాజు, విద్యార్థులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని అమలుచేస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రం గా రాజంపేటను ప్రకటిస్తానన్న హామీ కూడా అమలు చేసి ఎన్నికల హామీలన్ని నిరవేర్చిన ఎకైకముఖ్యమంత్రిచంద్రబాబేనని,విజన్ ఉన్న ఎకైక ముఖ్యమంత్రేనని నిరూపించుకోవాలని జేఏసి నాయకులు,న్యాయవాదుల సంఘ మాజీఅధ్యక్షులు,భారతీయవిద్యానికేతన్,శాన్వి…

మానవత స్వచ్చంద సేవా సంస్థ కు 10,0000లక్షల రూపాయలు విరాళం అందజేసిన విశ్రాంత అధ్యాపకులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్య మందిరంలో ఆదివారం మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులకు పట్టణానికి చెందిన విశ్రాంత లెక్చరర్శంకరనాయుడు 10,0000 లక్షలు రూపాయులు విరాళంగా అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ సందర్బంగా శంకరనాయుడుని మానవత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు…

ఘనంగా టీడీపీ సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శ్రీను పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) తెలుగుదేశం సిక్స్ లైన్ క్లస్టర్ ఇంచార్జ్ లింగాల శీను పుట్టినరోజు వేడుకలను యన్ టి ఆర్ కూడలిలో శనివారం లింగాల శ్రీను స్నేహితుడు జాబీర్ ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాబీర్…

మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మినారాయణ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 27 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలోని మునిసిపల్ కమిషనర్ ఛాంబర్ లో శనివారం లక్ష్మినారాయణ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా కమిషనర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ మునిసిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద వంటా వార్పు నిర్వహించిన జేఎసి నాయకులు, కొండూరు శరత్ కుమార్ రాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 26 (నవ్యంధ్ర న్యూస్ ). జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, న్యాయమూర్తుల, భారతీయ విద్యానికేతన్, శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలల అధినేత, లయన్స్ క్లబ్ లైన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వాకర్ కొండూరు శరత్ కుమార్ రాజు,ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన…

ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యువకుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 25 (నవ్యంధ్ర వార్త పత్రిక) కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ, వాటికి సంతృప్తి చెందకుండా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2022లో బిటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ హవల్దారుగా, 2023లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా…

చెయ్యేరు నదిలో జలదీక్షలో పాల్గొన్న రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీధర్

Spread the love

Spread the love (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలపరిధిలోని నందలూరు సమీపంలోని చెయ్యేరు నదిలో నిర్వహించిన జలదీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎద్దల సాగర్, పూల భాస్కర్ పాల్గొన్నారు.…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని న్యాయవాదులు, విద్యార్ధి వ్, నిర్వహించిన ర్యాలీకి విశేషస్పందన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 24 (నవ్యంధ్ర న్యూస్ ) న్యాయవాదులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలని న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందనలభించినదిన్యాయస్థానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ రోడ్ల భవనాల అతిది గృహం,పాతబస్ స్టాండ్…

జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసి) చేపట్టిన బంద్ విజయవంతం.

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 23 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా ముగిసినది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.ఆటోలు తిరగకుండా ఆటో కార్మికులే బంద్ నిర్వహించారు.బస్సులు బస్ స్టాండ్ కు పరిమితమైనవి.పాత బస్టాండ్ లో ఆటో కార్మికులే ఆటోలు తిరగకుండా బంద్ కు సంపూర్ణంగాసహకరించారు.…