ప్రజాస్వామ్య దేశంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ రాజు

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధరంగాలలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు,ప్రజాస్వామ్యవాదులు,జర్నలిస్టులహక్కులనుకాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుచంద్రమోహన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కడప నగరంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు వాటిఅనుబంధసంస్థలు,ప్రజాసంఘాలు.జర్నలిస్టుల సంఘాల…









